కరోనా వైరస్ సంక్షోభాన్ని మైక్రోసాఫ్ట్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆ సంస్థ సీఈవో సైత్య నాదెళ్ల అన్నారు. మైక్రోసాఫ్ట్ మూలాలు పటిష్టమని, ఈ పరిస్థితుల నుండి బయటపడతామనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. అమెరికా, ఐరోపా, ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్లలో డిమాండ్పై ఏ మేరకు ప్రభావం పడిందనే విషయం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పారు. ముందు ముందు తెలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇంటి నుండి క్లయింట్స్కు అవసరాలను తీరుస్తున్న విధానంపై సత్య నాదెళ్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అితే సరఫరా విషయంలో అవరోధం ఎదురవుతోందని చెప్పారు.అమెరికా, యూరప్ సహా ఇతర దేశాల మార్కెట్లు భారీగా దెబ్బ తిన్నాయని చెప్పారు.

ఈ ఏడాది చివరలో ఎక్స్ బాక్స్ గేమింగ్ కన్సోల్ సహా పలు సర్ఫేస్ డివైజెస్ను విడుదల చేస్తామని కరోనా వైరస్ పరిణామాలకు ముందు మైక్రోసాఫ్ట్ తెలిపింది. దీనిపై సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. వీటిని అందుబాటులోకి తెస్తామనే అంశాన్ని పక్కన పెడితే నాణ్యత, డిమాండ్ పరిస్థితులు, అన్నింటి కంటే ముఖ్యంగా ప్రజల భద్రతపై దృష్టి సారిస్తున్నామన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications