కరోనా వైరస్ సంక్షోభాన్ని మైక్రోసాఫ్ట్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆ సంస్థ సీఈవో సైత్య నాదెళ్ల అన్నారు. మైక్రోసాఫ్ట్ మూలాలు పటిష్టమని, ఈ పరిస్థితుల నుండి బయటపడతామనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. అమెరికా, ఐరోపా, ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్లలో డిమాండ్పై ఏ మేరకు ప్రభావం పడిందనే విషయం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పారు. ముందు ముందు తెలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇంటి నుండి క్లయింట్స్కు అవసరాలను తీరుస్తున్న విధానంపై సత్య నాదెళ్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అితే సరఫరా విషయంలో అవరోధం ఎదురవుతోందని చెప్పారు.అమెరికా, యూరప్ సహా ఇతర దేశాల మార్కెట్లు భారీగా దెబ్బ తిన్నాయని చెప్పారు.

ఈ ఏడాది చివరలో ఎక్స్ బాక్స్ గేమింగ్ కన్సోల్ సహా పలు సర్ఫేస్ డివైజెస్ను విడుదల చేస్తామని కరోనా వైరస్ పరిణామాలకు ముందు మైక్రోసాఫ్ట్ తెలిపింది. దీనిపై సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. వీటిని అందుబాటులోకి తెస్తామనే అంశాన్ని పక్కన పెడితే నాణ్యత, డిమాండ్ పరిస్థితులు, అన్నింటి కంటే ముఖ్యంగా ప్రజల భద్రతపై దృష్టి సారిస్తున్నామన్నారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications