కరోనా వైరస్ సంక్షోభాన్ని మైక్రోసాఫ్ట్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆ సంస్థ సీఈవో సైత్య నాదెళ్ల అన్నారు. మైక్రోసాఫ్ట్ మూలాలు పటిష్టమని, ఈ పరిస్థితుల నుండి బయటపడతామనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. అమెరికా, ఐరోపా, ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్లలో డిమాండ్పై ఏ మేరకు ప్రభావం పడిందనే విషయం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పారు. ముందు ముందు తెలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇంటి నుండి క్లయింట్స్కు అవసరాలను తీరుస్తున్న విధానంపై సత్య నాదెళ్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అితే సరఫరా విషయంలో అవరోధం ఎదురవుతోందని చెప్పారు.అమెరికా, యూరప్ సహా ఇతర దేశాల మార్కెట్లు భారీగా దెబ్బ తిన్నాయని చెప్పారు.

ఈ ఏడాది చివరలో ఎక్స్ బాక్స్ గేమింగ్ కన్సోల్ సహా పలు సర్ఫేస్ డివైజెస్ను విడుదల చేస్తామని కరోనా వైరస్ పరిణామాలకు ముందు మైక్రోసాఫ్ట్ తెలిపింది. దీనిపై సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. వీటిని అందుబాటులోకి తెస్తామనే అంశాన్ని పక్కన పెడితే నాణ్యత, డిమాండ్ పరిస్థితులు, అన్నింటి కంటే ముఖ్యంగా ప్రజల భద్రతపై దృష్టి సారిస్తున్నామన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications