రైతులకు సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2018లో ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా ఐదెకరాల లోపు ఉన్న రైతులందరికీ సంవత్సరానికి రూ.6000 మూడు విడతల్లో అంటే రూ.2000 చొప్పున అందిస్తారు. 2019లో ఈ పథకాన్ని సవరించి భూ పరిమాణంతో సంబంధం లేకుండా పథకాన్ని వర్తింప జేస్తోంది.

వీరు అనర్హులు
సంస్థాగత భూస్వాములు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, రాజ్యాంగ పదవులు కలిగి ఉన్న రైతు కుటుంబాలు, పదవీ విరమణ పొందిన అధికారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వంటి నిపుణులు, నెలవారీగా రూ. 10,000 కంటే ఎక్కువ పెన్షన్ ఉన్న రిటైర్డ్ పెన్షనర్లు కూడా ఈ పథకానికి అనర్హులు.

11 విడత విడుదల
కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎం కిసాన్ డబ్బుల కోసం ఈకేవైసీ చేసుకోవాలని కోరింది. 11వ విడత డబ్బులు రావాలంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని స్పష్టం చేసింది. చాలా మంది రైతులు ఈకేవైసీ చేసుకోగా.. కొందరు చేసుకోలేదు. దీంతో వారికి 11వ విడత డబ్బులు పడలేదు. దీంతో కేంద్రం ఈకేవైసీ గడవును పొడగించింది. ఆలోపు ఈకేవైసీ చేసుకున్నవారికే డబ్బులు వస్తాయని పేర్కొంది.

ఈకేవైసీ ఎలా చేసుకోవాలి
ఈకేవైసీ చేసుకోవడానికి జూలై 31 చివరి తేదీగా నిర్ణయింది. అలోపు ఈకేవైసీ చేసుకోని రైతులు వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మొబైల్ నెంబర్ ఆధార్ తో లింక్ అయిన వారు స్మార్ట్ ఫోన్ లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్ సైట్లోకి వెళ్లి ఈకేవైసీ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ లింక్ లేని వారు దగ్గరలోని మీసేవకు వెళ్లి ఈకేవైసీ చేసుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications