ఫిబ్రవరి 2021లో దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (IIP) 3.6 శాతం క్షీణించింది. తయారీ రంగంలో 3.7 శాతం, మైనింగ్లో 5.5 శాతం చొప్పున ఉత్పత్తి తగ్గినట్లు NSO డేటా వెల్లడిస్తోంది. అయితే విద్యుత్ రంగంలో ఉత్పత్తి 0.1 శాతం పెరిగింది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఐఐపీ 5.2 శాతం వృద్ధి చెందడం గమనార్హం. మొత్తంగా 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో ఐఐపీ 11.3 శాతం క్షీణించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఐఐపీ 1 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఫిబ్రవరిలో పడిపోవడంతో వరుసగా రెండో నెలలోను పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. అంతకుముందు నెలలో 1.6 శాతం పతనమైంది. 2020 ఫిబ్రవరి నెలలో మాత్రం 4.5 శాతం వృద్థిని సాధించింది. ప్రభుత్వ ఆర్థిక విధానాలు ప్రజల కొనుగోలు శక్తిని హరించేలా చేయడంతో పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిందనేది నిపుణుల మాట.

జీఎస్టీ వల్ల పన్ను రేట్లు పెరగడం, గత ఏడాది కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు లాక్డౌన్ ప్రకటించడం వంటి వివిధ కారణాలతో ఉద్యోగాలు పోవడం, ఉపాధి కోల్పోవడం జరిగింది. ఇవి పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం చూపాయని అంటున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications