దేశీయ ముడి చమురు, ఇంధన ఎగుమతులపై విధించిన పన్నుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి దాదాపు 12 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరనుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ మంగళవారం తెలిపింది. ఇది మన కరెన్సీలో దాదాపు రూ.95,000 కోట్లు) అదే సమయంలో దేశీయ అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీకి మాత్రం లాభాలు తగ్గుతాయని తెలిపింది.
రూపాయి బలహీనపడినప్పటికీ, విదేశీ రుణాల చెల్లింపుకు సంబంధించిన ఏవైనా సమస్యలు వచ్చినా ముందస్తుగా తొలగించేందుకు మన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు సరిపోతాయని తెలిపింది. పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని అదుపు చేయడానికి మే నెలాఖరులో ప్రకటించిన పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ప్రతికూల ప్రభావం పడినప్పటికీ, అదనపు ఆదాయం సహాయపడుతుందని తెలిపింది. గణనీయమైన అదనపు పన్ను రాబటి సార్వభౌమాధికారంపై ఆర్థిక ఎత్తిడిని భర్తీ చేస్తుందని పేర్కొంది.

జూలై 1 ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన పన్నులను సవరించింది. పన్ను పెంపు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఓఎన్జీసీ వంటి సంస్థల లాభాలపై ప్రభావం చూపుతాయని తెలిపింది. దీని ప్రకారం భారత చమురు రంగ కంపెనీలు లీటర్ పెట్రోల్ పైన, ఏటీఎఫ్ పైన రూ.6 లేదా బ్యారెల్కు 12.2 డాలర్లు, డీజిల్ పైన రూ.13 లేదా బిలియన్ 26.3 డాలర్లుగా ఉంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications