జనవరి 14వ తేదీ వరకు ఒమన్కు ప్రయాణించే విమానాలలో క్యాన్సిలేషన్ ఫీజును, రీషెడ్యూలింగ్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు గోఎయిర్ ఆదివారం ప్రకటించింది. ఒమన్ సుల్తాన్ మరణం తర్వాత అక్కడి పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఒమన్ సుల్తాన్ అల్ సయీద్ అంతిమ సంస్కారాలకు వచ్చే వారితో మస్కట్ ఎయిర్ పోర్ట్ తీవ్రమైన రద్దీ నెలకొనే అవకాశముందని, రానున్న మూడు రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చునని, కాబట్టి ఒమన్ సర్వీసుల్లో క్యాన్సిలేషన్ ఛార్జీలు, రీషెడ్యూల్ ఛార్జీలను ఎత్తివేసినట్లు గోఎయిర్ తన ప్రకటనలో తెలిపింది.

ఒమన్ దేశానికి చెందిన సుల్తాన్ కాబూస్ బిన్ సయీద్ ఆల్ సయీద్ 79 ఏళ్ల వయస్సులో శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆధునిక అరబ్ ప్రపంచ నిర్మాతగా ఆయనకు పేరు ఉంది. 1970లో తన తండ్రిని పదవి నుంచి తొలగించి 29 ఏళ్లకే అధికారం చేజిక్కించుకున్నారు. ఐదు దశాబ్దాల పాటు పాలించారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications