జనవరి 14వ తేదీ వరకు ఒమన్కు ప్రయాణించే విమానాలలో క్యాన్సిలేషన్ ఫీజును, రీషెడ్యూలింగ్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు గోఎయిర్ ఆదివారం ప్రకటించింది. ఒమన్ సుల్తాన్ మరణం తర్వాత అక్కడి పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఒమన్ సుల్తాన్ అల్ సయీద్ అంతిమ సంస్కారాలకు వచ్చే వారితో మస్కట్ ఎయిర్ పోర్ట్ తీవ్రమైన రద్దీ నెలకొనే అవకాశముందని, రానున్న మూడు రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చునని, కాబట్టి ఒమన్ సర్వీసుల్లో క్యాన్సిలేషన్ ఛార్జీలు, రీషెడ్యూల్ ఛార్జీలను ఎత్తివేసినట్లు గోఎయిర్ తన ప్రకటనలో తెలిపింది.

ఒమన్ దేశానికి చెందిన సుల్తాన్ కాబూస్ బిన్ సయీద్ ఆల్ సయీద్ 79 ఏళ్ల వయస్సులో శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆధునిక అరబ్ ప్రపంచ నిర్మాతగా ఆయనకు పేరు ఉంది. 1970లో తన తండ్రిని పదవి నుంచి తొలగించి 29 ఏళ్లకే అధికారం చేజిక్కించుకున్నారు. ఐదు దశాబ్దాల పాటు పాలించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications