కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. సభ్యుల కోసం యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ను శనివారం ఆవిష్కరించారు. దీని ద్వారా 14 యూనియన్ బడ్జెట్ డాక్యుమెంట్ల పూర్తి వివరాల్లోకి వెళ్లవచ్చు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది.
కరోనా నేపథ్యంలో పార్లమెంటు సభ్యులకు, ఇతరులకి ఫిజికల్ డాక్యుమెంట్ ఇవ్వడం సరికాదని భావిస్తూ, మొదటిసారి పేపర్-లెస్ బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. 1947 నవంబర్ 26న దేశంలో తొలి బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. నాటి నుండి ఎంపీలు సహా అందరికీ ఆర్థిక బిల్లు, కొత్త పన్నుల వివరాలు, నిర్ణయాలుసహా కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల సమాచారం మొత్తం డాక్యుమెంట్స్ రూపంలో అందిస్తూ వస్తున్నారు. ఈసారి కరోనా వల్ల ఈ సంప్రదాయానికి బ్రేక్ పడింది.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం గం.11 సమయానికి బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించనున్నారు. కరోనా నేపథ్యంలో నిర్మలమ్మ స్వతంత్ర భారతంలోనే సవాల్తో కూడిన బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications