రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కి నిబంధనలకు అనుగుణంగా వివిధ బ్యాంకులు పలు అంశాల ఆధారంగా వడ్డీరేట్లు నిర్ణయిస్తాయి. సీనియర్ సిటిజన్లు సహా సురక్షిత పెట్టుబడి కోరుకునే వారికి ఫిక్స్డ్ డిపాజిట్ మంచి ఎంపిక. ఇటీవల కరోనా కేసులు తగ్గి, సాధారణ కార్యకలాపాలు కొనసాగుతుండటంతో వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఇందులో భాగంగా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి బ్యాంకులు. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా పెంచిన వడ్డీ రేట్లు 22 మార్చి 2022 నుండి అమలులోకి వచ్చాయి. రూ.2 కోట్లు ఆ లోపు డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లను 5.1 శాతం నుండి 5.2 శాతానికి సవరించింది. ఏడాది నుండి మూడేళ్ల కాలపరిమితిపై ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.
మూడేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై ఇంతకుముందు 5.25 శాతం వడ్డీరేటు ఉండగా, ఇప్పుడు దీనిని 5.35 శాతానికి పెంచింది. వివిధ కాలపరిమితిలపై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

- 7 days to 14 days - 2.8,
- 15 days to 45 days - 2.8,
- 46 days to 90 days - 3.7,
- 91 days to 180 days - 3.7,
- 181 days to 270 days - 4.3,
- 271 days & above and less than 1 year - 4.4,
- 1 year 5 Above 1 year to 400 days - 5.2,
- Above 400 days and upto 2 Years - 5.2,
- Above 2 Years and upto 3 Years - 5.2,
- Above 3 Years and upto 5 Years - 5.35,
- Above 5 Years and upto 10 Years 5.35
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications