ఈఎస్ఐసీ సభ్యుల సంఖ్య పెరుగుతోంది. నవంబర్ నెలలో 9.33 లక్షల మంది సభ్యులు చేరారు. అంతకముందు నెలలో ఆ సంఖ్య 11.99 లక్షలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ డేటాను రిలీజ్ చేసింది. అదే జూన్ నెలలో ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 8.87 లక్షలు ఉండేది. మే నెలలో 4.89 లక్షలు కాగా.. ఏఫ్రిల్లో 2.63 ఉన్నది.
కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్తో ఈఎస్ఐ కొత్త సభ్యుల సంఖ్య తక్కువగానే నమోదవుతోంది. జూలై వరకు ఇలానే ఉండేది. 7.63 లక్షల నుంచి క్రమంగా పెరిగింది. ఆగస్ట్ వరకు 9.5 లక్షలకు చేరింది. సెప్టెంబర్లో 11.58 లక్షలకు వచ్చింది. కరోనా వైరస్ వల్ల మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

మార్చిలో 8.21 లక్షల కొత్త సభ్యులు చేరారు. ఫిబ్రవరిలో 11.83 లక్షలు ఉంది. 2019-20లో ఈఎస్ఐసీ సభ్యుల సంఖ్య 1.51 కోట్ల మంది ఉన్నారు. అంతకుముందు ఆ సంఖ్య 1.49 కోట్లు ఉంది. 2017 సెప్టెంబర్, మార్చి 2018 మధ్య 83.55 లక్షల కొత్త సభ్యులు చేరారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications