కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ సీఎండీ సీ పార్థసారథికి చెందిన 110 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం తెలిపింది. కార్వీ గ్రూప్ తమ ఖాతాదారులకు చెందిన సుమారు రూ. 2,800 కోట్ల విలువైన షేర్లను అక్రమంగా తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో రుణాలు పొందింది. దీంతో క్వారీపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది.
రూ.2,095 కోట్ల ఆస్తులను అటాచ్
ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు మొత్తం రూ.2,095 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. 2019లో NSE నిర్వహించిన తనిఖీలో KSBL DP ఖాతాలను వెల్లడించలేదని, క్లయింట్ సెక్యూరిటీలను తన 6 స్వంత బ్యాంకు ఖాతాలకు (స్టాక్ బ్రోకర్-సొంత ఖాతా) తాకట్టు పెట్టి సేకరించినట్లు గుర్తించింది. విచారణలో భాగంగా ఈ ఏడాది జనవరిలో పర్థసారథి, గ్రూప్ సీఎఫ్వో జి కృష్ణ హరిని ఈడీ అరెస్టు చేసింది.

మనీలాండరింగ్
వీరిద్దరూ ఇప్పుడు బెయిల్పై బయట ఉన్నారు. KDMSL MD సీనియర్ అధికారి, కార్వీ గ్రూప్లోని కీలక మేనేజ్మెంట్ సిబ్బంది అయిన V మహేష్.. పార్థసారధికి సన్నిహితుడుగా ఉన్నాడు. అతను మనీలాండరింగ్ కు పాల్పడినట్లు" అని దర్యాప్తులో తేలింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications