క్రిప్టో కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంట్ స్థాయి సంఘం సభ్యుల ముందు, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఇతర ఉన్నతాధికారులు క్రిప్టో కరెన్సీపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టోలతో దేశ సార్వభౌమత్వానికి ముప్పు అన్నారు.
డాలర్లలో జరిగే వీటి ట్రాన్సాక్షన్స్ భారత ఆర్థిక వ్యవస్థలో కొంత భాగాన్ని డాలరీకరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇంకా ద్రవ్య చలామణిని దెబ్బతీయడం ద్వారా ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

క్రిప్టోతో దేశ బ్యాంకింగ్ రంగానికి కూడా ముప్పు ఉంటుందని ఆర్బీఐ హెచ్చరించింది. క్రిప్టో ఆకర్షణలో పడి తమ కష్టార్జితాన్ని ఇందులో ఇన్వెస్ట్ చేస్తే అప్పులు ఇచ్చేందుకు బ్యాంకుల వద్ద చాలినన్ని నిధులు ఉండవని తెలిపారు. దీనికి తోడు ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా, అక్రమ నగదు ట్రాన్సాక్షన్, డ్రగ్స్ అక్రమ రవాణాకు సాధనాలుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications