క్రిప్టో కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంట్ స్థాయి సంఘం సభ్యుల ముందు, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఇతర ఉన్నతాధికారులు క్రిప్టో కరెన్సీపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టోలతో దేశ సార్వభౌమత్వానికి ముప్పు అన్నారు.
డాలర్లలో జరిగే వీటి ట్రాన్సాక్షన్స్ భారత ఆర్థిక వ్యవస్థలో కొంత భాగాన్ని డాలరీకరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇంకా ద్రవ్య చలామణిని దెబ్బతీయడం ద్వారా ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

క్రిప్టోతో దేశ బ్యాంకింగ్ రంగానికి కూడా ముప్పు ఉంటుందని ఆర్బీఐ హెచ్చరించింది. క్రిప్టో ఆకర్షణలో పడి తమ కష్టార్జితాన్ని ఇందులో ఇన్వెస్ట్ చేస్తే అప్పులు ఇచ్చేందుకు బ్యాంకుల వద్ద చాలినన్ని నిధులు ఉండవని తెలిపారు. దీనికి తోడు ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా, అక్రమ నగదు ట్రాన్సాక్షన్, డ్రగ్స్ అక్రమ రవాణాకు సాధనాలుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications