భారత అతిపెద్ద ఆన్లైన్ గ్రాసరీ స్టోర్ బిగ్ బాస్కెట్ 10,000 గుడ్ న్యూస్ చెప్పింది. 10,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు స్పష్టం చేసింది. 2,000 మంది అదనపు వర్కర్స్ను కూడా తీసుకుంటామని, మొత్తంగా 12,000 మందిని తీసుకుంటామని తెలిపింది. ఇందులో వేర్హౌస్లలో పని చేసేందుకు పర్మినెంట్ ఆన్ గ్రౌండ్ స్టాఫ్ను, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లలో, డెలివరీ పర్సనల్స్ను మరికొద్ది రోజుల్లోనే తీసుకుంటామని తెలిపింది.
కరోనా మహమ్మారి దెబ్బకు చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అదే సమయంలో ఆన్లైన్ వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. దీంతో బిగ్ బాస్కెట్ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ వల్ల దాదాపు దేశమంతా స్తంభించింది.

ఈ నేపథ్యంలో సరుకుల రవాణా కోసం దేశవ్యాప్తంగా 10 వేలమందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు పేర్కొంది. వేర్హౌస్, లాస్ట్ మైల్ డెలివరి అవసరాల నిమిత్తం 26 నగరాల్లో పదివేల మంది సిబ్బందిని నియమించుకోవాలనుకుంటున్నట్లు బిగ్ బాస్కెట్ వైస్ ప్రెసిడెంట్ (మానవ వనరులు) తనుజా తివారీ తెలిపారు. ప్రస్తుతం గోదాములు, సరఫరా విభాగాల్లో 50 శాతం సిబ్బంది కొరత ఉందన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..



Click it and Unblock the Notifications