కేంద్ర బ్యాంకు భారతీయ రిజర్వ్ బ్యాంకు(RBI) డిజిటల్ కరెన్సీని ప్రవేశ పెట్టినప్పటికీ భౌతిక రూపంలో గదు చలామణి కొనసాగుతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీకి పొంచి ఉన్న ముప్పులో సైబర్ భద్రత ఒకటి అన్నారు. గోప్యత కూడా సమస్యగా పరిణమించిందన్నారు. సోమవారం ఎన్సీఈఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జరిగిన సదస్సులో మాట్లాడారు.
డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాక ద్రవ్య సరఫరా నియంత్రణపై ఆర్బీఐ పట్టు తగ్గవచ్చునని, ఆర్థిక స్థిరత్వం కూడా సమస్యగా మారవచ్చునని చెప్పారు. క్రిప్టో కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా అధికారిక డిజిటల్ కరెన్సీని ప్రవేశ పెట్టనున్నట్లు ఆర్బీఐ ఇదివరకే ప్రకటించింది.

బిట్ కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టో లేదా వర్చువల్ కరెన్సీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని దువ్వూరి సుబ్బారావు చెప్పారు. భారత్, చైనా వంటి దేశాల నుండి సొమ్మును బయటి దేశాలకు తరలించేందుకు, మనీలాండరింగ్ క్రిప్టో కరెన్సీలు ప్రధాన వాహకాలుగా కాగలవని చెప్పారు. అయినప్పటికీ స్పెక్యులేటివ్ అసెట్స్గా క్రిప్టోలు కొనసాగుతాయన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications