న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్స్ ఫాంలో ఎలాంటి మార్పులు లేవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (CBDT) మంగళవారం స్పష్టం చేసింది. ఆదాయ పన్ను రిటర్న్స్ ఫాంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని, దీంతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అవన్నీ వట్టివేనని CBDT కొట్టిపడేసింది.
'ఏప్రిల్ 1, 2019న నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 సహా ఏ ఐటీఆర్ ఫాంలోను ఎలాంటి మార్పులు చేయలేదు.' అని CBDT పేర్కొంది. 'ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 రిటర్న్స్ దాఖలు చేసేందుకు ట్యాక్స్ పేయర్స్ ఇబ్బందులు పడుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అవి వాస్తవం కాదు' అని తెలిపింది.

కేవలం ఈ-ఫైలింగ్ కోసం యుటిలిటీ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుందని, అంతకుమించి ఇతర మార్పులు ఏవీ చేయలేదని తెలిపింది. మూలంవద్ద పన్ను కోత (TDS) సమాచారం ఆధారంగా ప్రీ-ఫైలింగ్ వంటి పలు సౌకర్యాలు ఇందులో భాగంగా ఉందని పేర్కొంది.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications