NEFT transactions: ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఛార్జీలు.. ఏ బ్యాంకులో ఎంతో తెలుసా?
నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT) ఆప్షన్ ఛార్జీలు వివిధ బ్యాంకుల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. దాదాపు అన్ని ప్రధాన బ్యాంకుల్లో సమానంగా ఉన్నాయి. ఈ ఛార్జీలు రూ.2.50 నుంచి రూ.25 వరకు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గైడ్ లైన్స్ ప్రకారం ఇలా ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ కన్స్యూమర్ యూజర్ NEFT ఛార్జీలు ఇలా ఉన్నాయి.
రూ.10,000 వరకు రూ.2.50+GST
రూ.1,00,000 వరకు రూ.5 +GST
రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST
రూ.2 లక్షలకు పైన రూ.25+GST
హెచ్డిఎఫ్సి బ్యాంక్
హెచ్డిఎఫ్సీ బ్యాంకులో ఛార్జీలు ఇలా ఉన్నాయి.
రూ.10,000 వరకు రూ.2.50+GST
రూ.1,00,000 వరకు రూ.5 +GST
రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST
రూ.2 లక్షలకు పైన రూ.25+GST
బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఛార్జీలు ఇలా ఉన్నాయి.
రూ.10,000 వరకు రూ.2.50+GST
రూ.1,00,000 వరకు రూ.5 +GST
రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST
రూ.2 లక్షలకు పైన రూ.25+GST
యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకులో ఛార్జీలు ఇలా ఉన్నాయి.
రూ.10,000 వరకు రూ.2.50+GST
రూ.1,00,000 వరకు రూ.5 +GST
రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST
రూ.2 లక్షలకు పైన రూ.25+GST