ఈ ఏడాది భారత్లోనే పెద్ద ఎత్తున ఐఫోన్ ఉత్పత్తులు ప్రారంభిస్తామని ఫాక్స్కాన్ టెక్నాలజీస్ గ్రూప్ చైర్మన్ టెర్రీ గో వెల్లడించారు. ప్లాంట్ ఎక్స్పాన్షన్ విషయమై భారత ప్రభుత్వంతో ఇన్వెస్ట్మెంట్ నిబంధనల గురించి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
భవిష్యత్తులో ఇండియన్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో తాము కీలకంగా మారనున్నామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తనను భారత్ ఆహ్వానిచారని టెర్రీ గో చెప్పారు. కాగా, కంపెనీ తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రారంభిస్తే స్థానిక యువతకు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి.

ఇటీవల వచ్చిన వార్తల మేరకు ఫాక్స్కాన్ తన లేటెస్ట్ ఐఫోన్ ఎక్స్ను భారతదేశంలో ఉత్పత్తి చేయనుంది. ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ ముందుంది. భారత్లో చైనా స్మార్ట్ ఫోన్ విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ మార్కెట్ మాత్రం తక్కువగా ఉంది. ఎందుకంటే దీని ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications