రిలయన్స్ కమ్యునికేషన్స్ కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే ఎరిక్సన్ కంపనీ నుండి సుప్రిం కోర్టులో కష్టాలను ఎదుర్కోంటున్న అనిల్ అంబానికి మరో షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ తనకు బకాయి పడ్డ 700 కోట్ల రుపాయల బకాయిలను వసూలు చేసేందుకు రెండు మూడు రోజల్లో నేషనల్ లా ట్రిబ్యునల్ ఆశ్రయించనుట్టు సమాచారం
ఇప్పటికే ఆర్కామ్ దివాలా ప్రక్రియలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్సీఎల్ఏటీలో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి తోడు ఎరిక్సన్కు చెల్లింపుల విషయంలో సుప్రీం కోర్టులో ఆర్కామ్కు చుక్కెదురైంది. దీంతో ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంక్ల కమిటీ ఆధీనంలో ఉన్న ఖాతా నుంచి పన్ను రీఫండ్ సొమ్ము రూ.260 కోట్లు ఇవ్వాలని ఆర్కామ్ కోరింది. దీంతొ దీనికి అంగీకరించని ఎస్బీఐ కన్సార్టీయం ట్రిబ్యునల్ ను ఆశ్రయించడంతో దీనికి దానికి సైతం బ్రేకులు పడ్డాయి..ఇక బిఎస్ఎన్ఎల్ కూడ ట్రిబ్యునల్ ను ఆశ్రయించడంతో అనిల్ అంబానికి మరింత కష్టాలు ఎదురయ్యె అవకాశాలు కనిపిస్తున్నాయి.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications