జార్ఖండ్ హై కోర్టు జోక్యం మధుకాన్ కంపనీలపై కేసు నమోదు చేసిన సిబిఐ
టీడీపీ
మాజి
ఎంపి
నామా
నాగేశ్వర్
రావు
కు
చెందిన
మధుకాన్
పై
సిబిఐ
కేసు
నమోదు
చేసింది..జార్ఖండ్
లో
ప్రారంభమైన
నేషనల్
హైవే
పూర్తి
చేయకుండా
కెనారా
బ్యాంక్
కన్సార్టీయం
బ్యాంకులను
ఉద్దెశ్యపూర్వకంగా
నష్టం
కల్గించినందుకు
గాను
సిబిఐ
కేసు
నమోదు
చేసింది.
పూర్వపరాలు..జార్ఖండ్
లో
2011
లో
మధుకాన్
చేపట్టిన
163
కిలోమిటర్ల
హై
వే
పూర్తి
కాకపోవడంవతో
జార్ఖండ్
హైకోర్టు
జోక్యం
చేసుకుంది.
కేసును
సుమోట
గా
తీసుకుంది.
హైకోర్టు
ఆదేశాలతో
సీరియస్
ఫ్రాడ్
ఇన్విస్టిగేషన్
కార్యలయం
రంగంలోకి
దిగింది.
దీనికి
సంబంధించి
స్పెషల్
పర్పస్
వెహికిల్
రాంచీ
ఎక్స్
ప్రెస్
సిఎమ్డీ
శ్రీనివాస
రావుతోపాటు
మధుకాన్
ప్రాజెక్టు
లిమిటెడ్
,ఇన్
ఫ్రా,మధుకాన్
టోల్
హైవే
,అడిటింగ్
కంపనీ
లపై
సిబిఐ
ఎఫ్ఐఆర్
నమోదు
చేసింది.కాగా
ఈ
కేసులో
బ్యాంక్
కన్యస్టారీయం
లోని
కోంతమంది
అధికారులపై
కూడ
సిబిఐ
కేసును
నమోదు
చేసింది.
ఏం
జరిగింది..
ధుకాన్
కంపనీ
జార్ఖండ్
లో
చేపట్టిన
163
కిలో
మీటర్ల
33
నంబర్
జాతియ
రాహదారి
అయిదేళ్ల
లో
పూర్తి
కావాలి
,అయిదేళ్లలో
పూర్తి
కావాల్సిన
రోడ్డు
విస్తరణ
పనులు
కాకపోవడంతో
జార్కండ్
హైకోర్టు
జోక్యం
చేసుకుంది..దీంతో
విచారణ
చేపట్టింది..కాగా
విచారణ
సంధర్భంగా
రోడ్డు
ఏ
స్థితిలో
ఉందో
తెలియకుండానే
బ్యాంకులు
1029
కోట్లను
మంజురు
చేసిందన
ఎస్ఎఫ్ఐవో
తెలిపింది.
కాగా
ఈనిధుల్లో
సుమారు
264
కోట్ల
రుపాయలను
కంపనీ
దారి
మళ్లించిందని
గుర్తించింది.
కాగా
ఈ
నిధులను
రోడ్డు
విస్తరణ
ప్రాజెక్టుకు
వినియోగించలేదని
తన
నివేదికలో
వివరించింది.
బ్యాంకుల
నుండి
రూ
1029
కోట్లను
రుణంగా
పోందేందుకు
కంపనీ
డైరక్టర్లు
మోసపూరితంగా
వ్యవహరించారని
గుర్తించింది.
రుణం
తీసుకున్నప్పటికి
పనుల్లో
ఎలాంటీ
పురోగతి
లేదని
తెలిపింది.దీంతో
2018
లో
ఈ
రుణం
నిరర్థక
ఆస్థిగా
మారిందని
పేర్కోంది.
కాగా
ఎస్ఎఫ్ఐఓ
నివేదిక
ఆధారంగా
సిబిఐ
ప్రాధమిక
విచారణ
చేపట్టింది.
కాగా
ఈ
ఏడాది
జనవరి
31న
ఎన్
హెచ్
ఏఐ
ఈ
కాంట్రాక్టును
రద్దు
చేసింది.కంపనీ
బ్యాంకు
గ్యారంటీగా
పెట్టిన
రూ.
73
కోట్ల
డిపాజిట్లను
ఎన్
హెచ్
ఏఐ
స్వాధినం
చేసుకుంది.