ఢిల్లీ : బినామీ ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం ఝలిపించిన కొరడా దెబ్బకు కొందరు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే అమల్లోకి వచ్చిన బినామీ చట్టం మంచి ఫలితాలను ఇస్తుండటం విశేషం. ఈ చట్టం మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా 6,900 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసినట్లు ఐటీ శాఖ ప్రకటించింది. బినామీ ఆస్తులను ఎంకరేజ్ చేసేవారితో పాటు ఇతరుల ఆస్తులను తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొత్తగా అమల్లోకి వచ్చిన బినామీ చట్టం కింద గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించనున్నారు. అంతేకాదు సదరు బినామీ ఆస్తిలో 25 శాతం ఫైన్ విధించాల్సి ఉంటుంది.

ఆస్తులు ఉండి కూడా పన్ను రిటర్న్స్ దాఖలు చేయనివారిపై దృష్టి సారించడం కోసమే కేంద్ర ప్రభుత్వం బినామీ చట్టాన్ని తెరపైకి తెచ్చింది. 2016, నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం బినామీ ఆస్తులు కూడగట్టే వారి గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications