ముంబై: వచ్చే మూడేళ్లలో భారత దేశంలో తాము రూ.55వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లు పెట్టుబడులు పెడతామని వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగ్వార్వాల్ వెల్లడించారు. ఆయన ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల జింక్ను ఉత్పత్తి చేయటమే లక్ష్యంగా భారత్, ఆఫ్రికాల్లో జింక్ వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు. చమరు, లోహ వ్యాపార దిగ్గజం వేదాంత లిమిటెడ్ యూనిట్ ద్వారా చమురు, సహజ వాయు రంగాల్లో మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టే యోచనలో ఉన్నామన్నారు.

భారత్లో 1,400 టన్నుల వెండిని ఉత్పత్తి చేసే దిశగా కంపెనీ పని చేయబోతోందని అన్నారు. గ్లాస్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో దీనిని నెలకొల్పనున్నట్లు చెప్పారు. దక్షిణాఫ్రికాలో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వేదాంత పెట్టాలని నిర్ణయించిందన్నారు.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications