ముంబై: వచ్చే మూడేళ్లలో భారత దేశంలో తాము రూ.55వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లు పెట్టుబడులు పెడతామని వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగ్వార్వాల్ వెల్లడించారు. ఆయన ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల జింక్ను ఉత్పత్తి చేయటమే లక్ష్యంగా భారత్, ఆఫ్రికాల్లో జింక్ వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు. చమరు, లోహ వ్యాపార దిగ్గజం వేదాంత లిమిటెడ్ యూనిట్ ద్వారా చమురు, సహజ వాయు రంగాల్లో మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టే యోచనలో ఉన్నామన్నారు.

భారత్లో 1,400 టన్నుల వెండిని ఉత్పత్తి చేసే దిశగా కంపెనీ పని చేయబోతోందని అన్నారు. గ్లాస్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో దీనిని నెలకొల్పనున్నట్లు చెప్పారు. దక్షిణాఫ్రికాలో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వేదాంత పెట్టాలని నిర్ణయించిందన్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వేదాంత సంచలన నిర్ణయం: ఐదు స్వతంత్ర కంపెనీలుగా అనిల్ అగర్వాల్ సామ్రాజ్యం విభజన!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications