భారతీయ ప్రాంతీయ ఎయిర్లైన్స్ అయిన ట్రూజెట్ వరద ఊబిలో చిక్కుకున్న కేరళకు మద్దతు ఇవ్వడానికి సహాయం చేస్తోంది. మూడు రోజుల పాటు వరద రిలీఫ్ పదార్ధాలను ఉచితంగా రవాణా.
హైదరాబాద్: భారతీయ ప్రాంతీయ ఎయిర్లైన్స్ అయిన ట్రూజెట్ వరద ఊబిలో చిక్కుకున్న కేరళకు మద్దతు ఇవ్వడానికి సహాయం చేస్తోంది. మూడు రోజుల పాటు వరద రిలీఫ్ పదార్ధాలను ఉచితంగా రవాణా చేయడం తో పాటు, చెన్నై మరియు హైదరాబాద్ కు ఉచితంగా వరదలలో ఇరుక్కున్న ప్రయాణీకులను కూడా ఎయిర్లైన్స్ తీసుకువెళ్లనుండి.

ఎన్నో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అత్యవసర మందులు, బట్టలు మరియు ఆహారాన్ని సేకరించేందుకు కృషి చేస్తున్నాయి. హైదరాబాద్, చెన్నైల నుండి కేరళ రాజధాని త్రివేండ్రం కు సేకరించిన రిలీఫ్ పదార్థాలు ఈ నెలలో 21, 22, 23 ఉచితంగా రవాణా చేయనున్నారని ట్రూజెట్ సీఈఓ విశాఖ్ మాన్సింగ్ చెప్పారు.
పైన పేర్కొన్న మూడు రోజులలో, తెలంగాణ ప్రభుత్వం నుండి సేకరించిన రిలీఫ్ పదార్థాలు తీసుకోని ట్రూజెట్ విమానము ఉదయం 5:30 గంటలకి చెన్నైకి మొదలవుతుంది. తరువాత, తమిళనాడు ప్రభుత్వం అందించిన రిలీఫ్ పదార్థాన్ని లోడ్ చేసిన తర్వాత ఆ విమానం త్రివేండ్రంకు చేరుతుంది.
ఈ వరద సహాయ పదార్థాలను కేరళ ప్రభుత్వ అధికారులకు అప్పగిస్తారు. త్రివేండ్రం నుండి తిరిగివచ్చేటప్పుడు,విమానంలో వరదలో చిక్కుకున్న ప్రయాణీకులను తీసుకువెళతారు మరియు కేరళ ప్రభుత్వం అందించిన ప్రయాణీకుల జాబితా ప్రకారం చెన్నై మరియు హైదరాబాద్ కు అత్యవసర పరిస్థితి ప్రయాణం లో భాగంగా ప్రయాణికులకు ఉచిత ప్రయాణం అందించనుంది అని సంస్థ తెలిపింది.
ఈ 3 రోజులు, 6 టన్నుల వరద రిలీఫ్ పదార్థం త్రివేండ్రంకు రవాణా చేయబడుతుందని, తిరిగి వచ్చేసరికి చెన్నై మరియు హైదరాబాద్కు 65 మంది ప్రయాణికులను తీసుకురానుంది విశోక్ మాన్సింగ్ చెప్పారు. తెలంగాణ, తమిళనాడు, మరియు కేరళ ప్రభుత్వాలతో ఈ ప్రయత్నం కోసం ట్రూజెట్ సన్నిహితంగా ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications