పవన్ కళ్యాణ్ పై IT దాడులు ?
రాజకీయ నాయకుల కన్నా మాఫియా మంచిదని ఆయన అన్నారు. మాఫియా అది ఇచ్చిన తర్వాత దాని పదం ఉంచుతుంది, కాని రాజకీయ నాయకులు తమ వాగ్దానాలను పాటించరు.
జననసేన అధ్యక్షుడు:
జననసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలలో 'వాడినట్లు' ఆరోపించారు. కేంద్రంతో విభేదించినందుకు ఐటి అధికారులను పంపినట్లు ఆయన ఆరోపించారు. కేంద్రంతో వివాదంలోకి రావద్దని రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని కూడా ప్రశ్నించింది.
మాఫియా మంచిది:
రాజకీయ నాయకుల కన్నా మాఫియా మంచిదని ఆయన అన్నారు. మాఫియా అది ఇచ్చిన తర్వాత దాని మాట నిలుపుకుంటుంది, కాని రాజకీయ నాయకులు తమ వాగ్దానాలను పాటించరు.
ఐటీ దాడుల్లో:
పవన్ కళ్యాణ్ గారి మీద జరిగిన ఐటీ దాడుల్లో బయటపడ్డ సంచలన విషయాలు.
బ్యాంకు అకౌంట్ల నుండి పక్కదారి పట్టిన కోట్లాది రూపాయిలు.ఆ డబ్బు ఎక్కడికెళ్లింది అని ఆరా తీసిన ఐటీ అధికారులు.
వేలాది చెక్కులు:
పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వేలాది చెక్కులు,చెక్కులు క్యాష్ చేసుకున్న వారి వివరాలు, ఆర్థిక పరిస్థితి చూసి విస్తుపోయిన అధికారులు.
EMI:
మా జాబ్ సర్వీస్లో ఎంత వరకు ఇటువంటి గుప్తా ధానాలు చూడలేదు అని అశ్చేర్యపోయారు అధికారులు.
అగ్రసినీనటుడు అయినప్పటికీ సాధారణ వ్యక్తి లాగా EMI లు కట్టడం చూసి షాక్ తిన్న అధికారులు.
భారీగా బంగారం:
భారీగా బంగారం,నగలు, వజ్రాలు,ఆస్తుల దస్తావేజులు దొరుకుతాయి అనుకుంటే ఇంటి నిండా పుస్తకాలు చూసి షాక్ కి గురైన అధికారులు.
ఉద్యమానికి నాయకత్వం :
నేను ఏ సందర్భాలలోనూ భయపడలేదు. ఈ ఉద్యమంలో ప్రజలు పాల్గొనే సమయం ఇది. స్పెషల్ స్టేటస్ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ఒక ఉమ్మడి యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలి. త్వరలోనే 2019 ఎన్నికలలో నా స్టాండ్ను నేను ప్రస్తావిస్తాను 'అని పవన్ కళ్యాణ్ అన్నారు.