For Daily Alerts
ఆధార్తో లింక్ చేయనంత మాత్రాన పాన్ ఇన్వాలిడ్ కాదు
ఒక పక్క ఆధార్ అనుసంధానం విషయంలో కేంద్రం దూసుకెళుతుంటే కేంద్రంలో సుప్రీంకోర్టుకు చుక్కెదురైంది. ఆధార్ అనుసంధానాన్ని పాన్ కార్డుకు, ఐటీ రిటర్నులకు తప్పనిసరి చేయడం కుదరదని శుక్రవారం కేంద్ర
|
* ఐటీ రిటర్నులు, పాన్ విషయంలో ఆధార్ తప్పనిసరి కాదన్న కోర్టు
ఒక పక్క ఆధార్ అనుసంధానం విషయంలో కేంద్రం దూసుకెళుతుంటే కేంద్రంలో సుప్రీంకోర్టుకు చుక్కెదురైంది. ఆధార్ అనుసంధానాన్ని పాన్ కార్డుకు, ఐటీ రిటర్నులకు తప్పనిసరి చేయడం కుదరదని శుక్రవారం కేంద్ర న్యాయస్థానం ఆదేశించింది. ఇదివరకూ కేంద్రం నిబంధనల ప్రకారం పాన్తో ఆధార్ అనుసంధానం చేయకపోతే పాన్ ఇన్వాలిడ్ అవుతుంది. అయితే దీని గురించి న్యాయస్థానం వివరణ ఇచ్చింది. అలా చేయడం కుదరదని తేల్చి చెప్పింది. అంతే కాకుండా పన్ను చెల్లింపు దార్లు ఆధార్ పొందనంత మాత్రాన, పాన్,ఆధార్ అనుసంధానం పూర్తిచేయనందుకు కాను క్రిమినల్ చర్యలను ఎదుర్కొనవలసిన అవసరం లేదని న్యాయస్థానం తెలిపింది. దేశంలో 14 చోట్ల ఆధార్ తప్పనిసరి
Comments
English summary