చెన్నైలో మూతపడిన నోకియా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్లోని ఫాక్స్కాన్ ఉద్యోగాలు కల్పిస్తోంది. మొబైల్ తయారీ కంపెనీ శ్రీసిటీ సెజ్లో ఉన్న తమ అసెంబ్లింగ్ ప్లాంట్లో 2 వేల మంది ఉద్యోగులను నియమించుకుంటోంది. ఇది వరకే శ్రీపెరంబుదూర్లోని నోకియా కంపెనీలోని 3000 మంది ఉద్యోగులను తీసుకుంది. పన్ను వివాదం కారణంగా నోకియా తమిళనాడు ప్లాంటును మూసివేసిన సంగతి విదితమే.

ఫాక్స్కాన్ అధికారిక ప్రకటన ప్రకారం తమ ఉద్యోగులందరికీ శ్రీసిటీ సెజ్లో పని కల్పించినట్లు ప్రకటించారు. దీంతో తమిళనాడు శ్రీపెరంబుదూరులోని నోకియా కంపెనీలో స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్న వారందరూ ఉద్యోగాల్లో చేరినట్లవుతోంది. ఈ వివరాలన్నీ పీటీఐ ద్వారా వెల్లడయ్యాయి. మూతపడిన నోకియా ప్లాంట్లో ఉద్యోగాలు చేస్తున్నవారిలో ఎక్కువ మంది 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారున్నారు.
మొబైల్ తయారీ దిగ్గజం నోకియా 2014లో పన్ను వివాదం కారణంగా తన ప్లాంట్ను 7.2 బిలియన్ డాలర్లకు మైక్రోసాఫ్ట్కు అమ్మేసింది. దీంతో అప్పట్లో చాలా మంది ఉద్యోగులు నిరాహారదీక్షకు పూనుకోవాల్సి వచ్చింది. దానికి దిగివచ్చిన కంపెనీ వారందరికీ స్వచ్చంద పదవీ విరమణ పథకాన్ని అమలు చేసింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications