బెంగుళూరు: డెన్మార్క్కు చెందిన గ్లోబల్ స్ట్రాటజిక్ డిజైన్ కంపెనీ 'డిజైన్ఇట్'ను దేశంలో మూడో అతిపెద్ద సాప్ట్వేర్ దిగ్గజం విప్రో కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.595 కోట్లు. విప్రోకు చెందిన డిజిటల్ యూనిట్ విభాగం ఈ కంపెనీని కొనుగోలు చేసనట్లు ప్రకటించింది.
విప్రో సంస్ధ ఇటీవలే డిజిటల్ సర్వీసెస్ బిజినెస్ కోసం 'విప్రో డిజిటల్' యూనిట్ను ఏర్పాటు చేసింది. డిజిటల్ మార్కెట్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే ఉద్దేశంతో ఈమధ్యే విప్రో డిజిటల్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్ధకు ఇదే తొలి కొనుగోలు ఒప్పందమని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ కోహ్లీ తెలిపారు.

విప్రో చేతికి డెన్మార్క్ కంపెనీ డిజైన్ఇట్
డెన్మార్క్కు చెందిన గ్లోబల్ స్ట్రాటజిక్ డిజైన్ కంపెనీ 'డిజైన్ఇట్'ను దేశంలో మూడో అతిపెద్ద సాప్ట్వేర్ దిగ్గజం విప్రో కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.595 కోట్లు. విప్రోకు చెందిన డిజిటల్ యూనిట్ విభాగం ఈ కంపెనీని కొనుగోలు చేసనట్లు ప్రకటించింది.

విప్రో చేతికి డెన్మార్క్ కంపెనీ డిజైన్ఇట్
ఈ సంస్ధకు ఇదే తొలి కొనుగోలు ఒప్పందమని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ కోహ్లీ తెలిపారు. దేశంలోని డిజిటల్ సర్వీసెస్ బిజినెస్ను బలోపేతం చేసుకోవడానికి విప్రో డిజిటల్కు ఈ డీల్ ఒప్పందం ఎంతో ఉపయోగపడనుంది.

విప్రో చేతికి డెన్మార్క్ కంపెనీ డిజైన్ఇట్
డిజైన్ఇన్ కంపెనీ హెల్త్కేర్, టెలికం, బ్యాంకింగ్, ఆటోమోటివ్, రిటైల్ రంగాలకు తన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 9 ఆఫీసుల్లో 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

విప్రో చేతికి డెన్మార్క్ కంపెనీ డిజైన్ఇట్
తాజా ఒప్పందంతో బీఎస్ఈలో విప్రో షేర్లు ఒక్కసారిగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో విప్రో షేర్ విలువ 1.43 శాతం పెరిగి రూ 552 వద్ద ట్రేడ్ అవుతుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications