సహారా ఆఫీసులపై ఐటీ దాడులు, రూ.135 కోట్లు స్వాధీనం
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతో రాయ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ, నోయిడాల్లోని సంస్థ కార్యాలయాలపై దాడి చేసిన ఆదాయపన్ను శాఖ దాదాపు రూ.135 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.

నల్లధనంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఈ విషయమై నివేదిక అందిచామన్నారు. ఈ విషయంపై సహారా గ్రూప్ను సంప్రదించగా... అంత నగదు కాదంటూనే, ఆ సొమ్ము అంతా చట్టబద్ధమైనదే అని తెలిపింది.
ఏడాది కాలంగా తమ ఆస్తులపై నిషేధాజ్ఞలు ఉన్నాయని, 20 నెలలుగా తమ ఖాతాలన్నింటినీ స్తంభింప చేశారని, వాటిల్లోని నగదును సెబీకి చెల్లించినట్లు సహారా గ్రూప్ ప్రతినిధి వెల్లడించారు.
అత్యవసరాల కోసం చట్టబద్దమైన నగదును వేరువేరు ప్రాంతాల్లో సహారా సంస్ధ నిల్వ ఉంచినట్లు తెలిపారు. సహారా కార్యాలయాల్లో భారీ ఎత్తున నగదు నిల్వలున్నాయన్న ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారంతో ఆదాయపన్ను శాఖ ఈ దాడులు చేసింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications