
ఐతే మనీ లాండరింగ్ జరిగినట్లు తమ ప్రాథమిక విచారణలో ఆధారాలు లభ్యం కాలేదని, పన్నుల విభాగం తదితర ఏజెన్సీలు నిర్వహించే విచారణలు ముగిశాక మాత్రమే నిజనిజాలు తెలుస్తాయని ఆర్బీఐ పేర్కొంది. దేశంలోని పలు బ్యాంకులు బ్లాక్ మనీని.. వైట్ మనీగా చేసేందుకు గాను కస్టమర్లకు తోడ్పడుతున్నాయంటూ కోబ్రాపోస్ట్ ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా బైటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకుల ఖాతాపుస్తకాలు, అంతర్గతంగా పాటిస్తున్న విధానాలు మొదలైన వాటన్నింటిపై ఏప్రిల్లో జరిపిన విచారణ ఆధారంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్బీఐ జరిమానా విధించిన బ్యాంకుల వివరాలు:
ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులకు రూ. 3 కోట్ల జరిమానాని ఆర్బీఐ విధించింది. యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లక్ష్మి విలాస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంకులకు రూ. 2.5 కోట్ల జరిమానా విధించగా... యస్ బ్యాంక్, విజయా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంకులకు రూ. 2 కోట్ల జరిమానా విధించింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications