
ఐతే మనీ లాండరింగ్ జరిగినట్లు తమ ప్రాథమిక విచారణలో ఆధారాలు లభ్యం కాలేదని, పన్నుల విభాగం తదితర ఏజెన్సీలు నిర్వహించే విచారణలు ముగిశాక మాత్రమే నిజనిజాలు తెలుస్తాయని ఆర్బీఐ పేర్కొంది. దేశంలోని పలు బ్యాంకులు బ్లాక్ మనీని.. వైట్ మనీగా చేసేందుకు గాను కస్టమర్లకు తోడ్పడుతున్నాయంటూ కోబ్రాపోస్ట్ ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా బైటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకుల ఖాతాపుస్తకాలు, అంతర్గతంగా పాటిస్తున్న విధానాలు మొదలైన వాటన్నింటిపై ఏప్రిల్లో జరిపిన విచారణ ఆధారంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్బీఐ జరిమానా విధించిన బ్యాంకుల వివరాలు:
ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులకు రూ. 3 కోట్ల జరిమానాని ఆర్బీఐ విధించింది. యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లక్ష్మి విలాస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంకులకు రూ. 2.5 కోట్ల జరిమానా విధించగా... యస్ బ్యాంక్, విజయా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంకులకు రూ. 2 కోట్ల జరిమానా విధించింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications