విదేశాల్లోని నగదు నేరుగా స్టేట్ బ్యాంక్ ఎక్స్ప్రెస్ మనీ కార్డులోకి

యూఏఈ ఎక్స్ఛేంజ్ ద్వారా భారత్కు నగదు పంపినప్పుడు ఆ నగదును ఈ కార్డులో లోడ్ చేసుకోని వినియోగించుకోవచ్చు. రూ. 50 వేల వరకూ ఈ కార్డ్లో డబ్బులు లోడ్ చేయవచ్చని, కార్డు పొందిన వ్యక్తి ఒక ఏడాది కాలంలో 30 రెమిటెన్సెస్ స్వీకరించవచ్చని వివరించారు. యూఏఈ ఎక్స్ఛేంజ్ ద్వారా రెమిటెన్స్లు ఈ కార్డ్లోకి క్రెడిట్ అవుతాయని, దేశంలోని ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా డబ్బులు విత్ డ్రా చేసుకోవడమే కాకుండా.. షాపుల్లో చెల్లింపులకు ఈ కార్డుని ఉపయోగించవచ్చని అన్నారు. వీటితో పాటు ఈ కామర్స్ లావాదేవీలు కూడా జరపొచ్చు. స్టేట్ బ్యాంక్ ఎక్స్ప్రెస్ మనీ కార్డ్ పేరుతో అందిస్తున్న ఈ కార్డ్ ప్రవాసుల నుంచి రెమిటెన్సెస్ స్వీకరించే వారికి బ్యాంకింగ్ సర్వీసులందిస్తుందని అన్నారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications