For Quick Alerts
For Daily Alerts
రెండు వారాల్లో ఈక్విటీ మార్కెట్లలో రూ. 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు
|
కాగా, ఈక్విటీల్లో ఈ ఏడాది ఇంతవరకు విదేశీ మదుపరుల పెట్టుబడులు రూ. 92,713 కోట్ల (17.84 బిలియన్ డాలర్లు)కు చేరుకున్నాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఇటీవల ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు సంస్కరణలు ప్రకటించినందువల్ల ఎఫ్ఐఐలు భారత్ మార్కెట్పై బుల్లిష్గా ఉన్నారని స్టాక్ మార్కెట్లోకి ఎఫ్ఐఐ పెట్టుబడులు మరింత రావచ్చునని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందని విదేశీ సంస్దాగత ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు.
ఎఫ్ఐఐలు ఈక్విటీ మార్కెట్తో పాటు డెబిట్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెట్టారు. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.1,273 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. అక్టోబర్ 12 నాటికి దేశంలో ఎఫ్ఐఐలు 1,752 మంది రిజిస్టర్ అయినట్లు సమాచారం.
తెలుగు వన్ఇండియా
Comments
English summary
రెండు వారాల్లో ఈక్విటీ మార్కెట్లలో రూ. 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు | FIIs pump over Rs 10,000 cr in stocks in two weeks | రెండు వారాలు @ రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు
Story first published: Monday, October 15, 2012, 17:37 [IST]