రెండు వారాల్లో ఈక్విటీ మార్కెట్లలో రూ. 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు

కాగా, ఈక్విటీల్లో ఈ ఏడాది ఇంతవరకు విదేశీ మదుపరుల పెట్టుబడులు రూ. 92,713 కోట్ల (17.84 బిలియన్ డాలర్లు)కు చేరుకున్నాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఇటీవల ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు సంస్కరణలు ప్రకటించినందువల్ల ఎఫ్ఐఐలు భారత్ మార్కెట్పై బుల్లిష్గా ఉన్నారని స్టాక్ మార్కెట్లోకి ఎఫ్ఐఐ పెట్టుబడులు మరింత రావచ్చునని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందని విదేశీ సంస్దాగత ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు.
ఎఫ్ఐఐలు ఈక్విటీ మార్కెట్తో పాటు డెబిట్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెట్టారు. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.1,273 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. అక్టోబర్ 12 నాటికి దేశంలో ఎఫ్ఐఐలు 1,752 మంది రిజిస్టర్ అయినట్లు సమాచారం.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications