కరోనా మహమ్మారి సమయంలో భారత కుబేరుల ఆస్తి భారీగా పెరిగింది. గత ఏడాది మార్చి నుండి దేశంలోని టాప్ 100 శ్రీమంతుల సంపద రూ.12,97,822 కోట్ల మేర పెరిగినట్లు ఆక్స్ఫామ్ తాజా నివేదిక వెల్లడించింది. ఈ మొత్తాన్ని దేశంలోని 13.8 కోట్ల మంది పేదలకు ఒక్కొక్కరికి రూ.94,045 చొప్పున ఇవ్వవచ్చునని నివేదిక తెలిపింది. నిన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆక్స్ఫామ్ ఈ నివేదికను విడుదల చేసింది. ది ఇన్-ఈక్వాలిటీ వైరస్ పేరుతో దీనిని తీసుకు వచ్చింది.
గత వంద సంవత్సరాలలో ఎప్పుడూలేనంత ప్రజారోగ్య సంక్షోభాన్ని ఈ కరోనాతో ప్రపంచం ఎదుర్కొంటోందని అభిప్రాయపడింది. ఇక 1930 నాటి ది గ్రేట్ డిప్రెషన్తోనే ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని పోల్చగలమని పేర్కొంది. కరోనా లాక్డౌన్ ప్రభావం ఉన్నప్పటికీ గౌతమ్ అదానీ, శివనాడార్, సైరస్ పూనావాలా, ఉదయ్ కొటక్, అజీమ్ ప్రేమ్జీ, సునీల్ మిట్టల్, రాధాకృషన్ దమానీ, కుమార మంగళం బిర్లా, లక్ష్మీ మిట్టల్ వంటి వారి సంపద గణనీయంగా పెరిగింది.

బొగ్గు, చమురు, టెలికం, ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, రిటైల్ రంగాలలోని కుబేరుల సంపద భారీగా పెరిగినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కుబేరులు మరింతగా ఆర్జించారని, పేదవారు మరింత పేదరికంలోకి వెళ్లినట్లు తెలిపింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద అయితే మరింత పెరిగినట్లు తెలిపింది. ముఖేష్ అంబానీ గంటకు రూ.90 కోట్లు సంపాదించారు. ఈ మొత్తాన్ని సాధారణ నైపుణ్యరహిత కార్మికుడికి సంపాదించేందుకు 10వేల సంవత్సరాలు పడుతుంది.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications