అవాంఛిత ఫోన్ కాల్స్, సందేశాలతో పాటు టెలికం సోర్సెస్ ఆధారంగా జరిగే ఆర్థిక మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిని కట్టడి చేసే అంశంపై టెలికం శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈ ఇంటెలిజెన్స్ యూనిట్ను, కస్టమర్ ప్రయోజనాల పరిరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.
కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ నేతృత్వంలో జరిగిన అత్యున్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అవాంఛిత కాల్స్, అవాంఛిత సందేశాలతో టెల్కో యూజర్లను వేధిస్తూ, నిబంధనలను ఉల్లంఘించే టెలీ మార్కెటర్లు, ఇతర వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాని అధికారులను ఆదేశించారు.

టెల్కో వనరుల ద్వారా ఆర్థిక మోసాలు జరుగుతున్నాయని, ఇలాంటి వాటి విషయంలో తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అవాంఛిత కాల్స్, ఆర్థిక మోసాల కట్టడి కోసం డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (DIU) ఏర్పాటు కానున్నట్లు వెల్లడించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications