అవాంఛిత ఫోన్ కాల్స్, సందేశాలతో పాటు టెలికం సోర్సెస్ ఆధారంగా జరిగే ఆర్థిక మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిని కట్టడి చేసే అంశంపై టెలికం శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈ ఇంటెలిజెన్స్ యూనిట్ను, కస్టమర్ ప్రయోజనాల పరిరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.
కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ నేతృత్వంలో జరిగిన అత్యున్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అవాంఛిత కాల్స్, అవాంఛిత సందేశాలతో టెల్కో యూజర్లను వేధిస్తూ, నిబంధనలను ఉల్లంఘించే టెలీ మార్కెటర్లు, ఇతర వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాని అధికారులను ఆదేశించారు.

టెల్కో వనరుల ద్వారా ఆర్థిక మోసాలు జరుగుతున్నాయని, ఇలాంటి వాటి విషయంలో తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అవాంఛిత కాల్స్, ఆర్థిక మోసాల కట్టడి కోసం డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (DIU) ఏర్పాటు కానున్నట్లు వెల్లడించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications