ఢిల్లీ, కోల్కతా, ముంబయి, చెన్నైలలో పెట్రోల్ ధరలు లీటరు పై 29-32 పైసలు పెరిగాయి.ఈ వరుస ధరలు పెరగడానికి గల కారణం కర్ణాటక ఎన్నికల ముందు 19 రోజులు దరల విషయంలో విరామం ఇవ్వడమే ప్రధాన కారణం అంటున్నారు.
ఢిల్లీ, కోల్కతా, ముంబయి, చెన్నైలలో పెట్రోల్ ధరలు లీటరు పై 29-32 పైసలు పెరిగాయి.
ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలలో వరుసగా తొమ్మిదవ రోజుకి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ వరుస ధరలు పెరగడానికి గల కారణం కర్ణాటక ఎన్నికల ముందు 19 రోజులు దరల విషయంలో విరామం ఇవ్వడమే ప్రధాన కారణం అంటున్నారు. పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ.2.24 రూపాయలు,కోల్కతాలో లీటరుకు రూ. 2.21, లీటరు ముంబై రూ. 2.22 మరియు ఈ 9 రోజుల కాలంలో చెన్నైలో లీటరుకు రూ.2.36 చొప్పున ధరలు పెరిగాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. డీజిల్ ధరలు రూ. 2.15 లీటరు, రూ. 2 లీటర్, రూ. 2.28 లీటరు, రూ.2.31 వరుసగా పెరుగుతూ వచ్చాయి.
పెట్రోలు మరియు డీజిల్ ధరలు పెరగడానికి గల ఐదు ప్రధాన కారణాలు కింద చూడండి:

1. మంగళవారం పెట్రోలు ధరలు
మంగళవారం, ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలలో లీటరుకు 29-32 పైసలు పెట్రోలు ధరలు పెరిగాయి. డీజిల్ ధర లీటరుకు 26-28 పైసలు పెరిగాయి,నిన్నటి రోజుతో పోల్చి చూస్తే.మంగళవారం ఉదయం 6 గంటలకు పెట్రోల్ లీటరు ఢిల్లీలో రూ.76.87 రూపాయలు. కోల్కతాలో రూ.79.53 రూపాయలు. ముంబైలో రూ.84.7, రూ. 79.79 చెన్నైలో ధరలు ఉన్నాయని ఇండియన్ ఆయిల్ ప్రకటించింది.

2.డీజిల్ ధరలు
డీజిల్ ఢిల్లీలో లీటరుకు రూ.68.08 రూపాయలు,కోల్కతాలో రూ. 70.63 ,ముంబయిలో లీటరుకు రూ72.48 రూపాయలు, . చెన్నైలో లీటరుకు రూ71.87 చొప్పున ఉంది. ఎప్పటి దాక పెట్రోల్ పై పెరిగిన ధరలు సుమారు ఒక లీటర్ కు రూ.6.81-7.26 పెరిగినట్టు నాలుగు ప్రధాన మెట్రో ప్రాంతాలు తేల్చి చేప్పాయి. డీజిల్ ధరల పెంపు పెరుగుతున్న ప్రపంచ ముడి ధరల నేపథ్యంలో లీటరుకు రూ.8.33-9.21 నమోదయ్యాయి.

3.ముడి చమురు ధరల
గత కొన్ని నెలలుగా ముడి చమురు ధరల పెరుగుదల, డాలర్కు వ్యతిరేకంగా రూపాయి బలహీనతతో పాటు పెట్రోలు, డీజిల్ ధరలు ఢిల్లీ, ముంబయిలలో పలు కారణాల వల్ల విపరీతంగా పెరిగిపోయాయి.

4.చమురు శాఖ మంత్రి
4.చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం మాట్లాడుతూ, ఇంధన ధరలు పెరుగుతున్నందున,వివిధ ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం," అని ప్రధాన్ చెప్పారు, త్వరలో పరిష్కారం ఆలోచిస్తాం అని పేర్కొన్నారు.

5. పెట్రోలియం ఎగుమతి
5. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒఇసిఇసి) నేతృత్వంలో కొనసాగుతున్న ఉత్పత్తి కోతలు 2014 చివరి నాటి నుండి ముడి చమురు ధరలు తమ అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. బ్రెంట్ జూన్ నెలలో మొదటిసారిగా బ్యారెల్కు 80 డాలర్లుగా విక్రయించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి విలువ దాదాపు 6 శాతం బలహీనపడింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications