భారత్ దేశ సంస్కృతి, సాంప్రదాయాలు నచ్చి చాలా మంది భారత్ను సందర్శించేందుకు టూరిస్ట్లుగా వస్తుంటారు. అయితే ఈ క్రమంలో వారు భారత్లో చాలా రోజులు ఉండాల్సి వస్తుంది. ఇందులో భాగంగా టూరిస్ట్లు భారత్లోని బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేసేందుకు వీలుందా లేదా అనేది తెలుసుకుందాం?
సాధారణంగా భారత్ సందర్శించేందుకు వచ్చే వారి పెద్దమొత్తంలో నగదు తీసుకొచ్చుకుంటారు. ఇలాంటి సందర్భంలో వారు భారత్లోని బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేసుకునేందుకు వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
అయితే ఇందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని నిబంధనలను విధించింది. ఉదహరణకు భారత్లో టూరిస్ట్లు ఓపెన్ చేసే బ్యాంకు అకౌంట్ 6 నెలలకు మించి పని చేయదు. భారత్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే టూరిస్ట్లు పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం.

ఏయే డాక్యుమెంట్స్ అవసరం?
విదేశీయులు భారత బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాస్ పోర్టు తప్పనిసరి. దీంతో పాటు వీసా లాంటి డాక్యుమెంట్స్ ఉంటే మరీ మంచిది.

ఎటువంటి ఆకౌంట్ను ఓపెన్ చేసేందుకు అనుమతిస్తారు?
భారతీయ బ్యాంకుల్లో విదేశీయులకు కేవలం NRE లేదా NRO అకౌంట్లను మాత్రమే ఓపెన్ చేసేందుకు అనుమతి ఉంది.

టూరిస్ట్లు ఆకౌంట్లను ఏవిధంగా వినియోగించుకుంటారు?
టూరిస్ట్లకు ఓపెన్ చేసిన బ్యాంకు అకౌంట్స్ కేవలం స్ధానికంగా లావాదేవీలు నిర్వహించుకునేందుకు మాత్రమే వెసులుబాటు ఉంది. రూ. 50,000లకు మించిన లావాదేవీలను చెక్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంది.

ఖాతాలో మిగిలిన నగదు పరిస్ధితి ఏంటీ?
భారత్లో ఓపెన్ చేసిన ఖాతా కేవలం 6 నెలలు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఖాతాలో మిగిలిన నగదు కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఒక అప్లికేషన్ పెట్టాల్సి ఉంది. విదేశీ టూరిస్ట్ ఓపెన్ చేసిన బ్యాంకు అకౌంట్లో మిగిలిన నగదుని చాలా సులభంగా తన దేశపు కరెన్సీలోకి మార్చుకోవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications