గురువారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 476 పాయింట్ల లాభపడి 74329 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 167 పాయింట్లు పెరిగి 22570 వద్ద స...
నెస్లే ఇండియా ఏప్రిల్ 25న మార్చి త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.934 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాదిత...
సిగరెట్, ఎఫ్ఎంసీజీ కంపెనీ అయిన ఐటీసీ నుంచి ఐటీసీ హోటల్స్ ను వేరు చేయనున్నారు. దీనిపై చర్చించేందుకు కంపెనీ జూన్ 6, 2024న కంపెనీ షేర్హోల్డర్ల సమావేశం ని...
స్టాక్ మార్కెట్లు ప్లాట్ గా కొనసాగుతోన్నాయి. ఉదయం 9 గంటల 56 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 30 పాయింట్లు పెరిగి 73883 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2 పాయింట...
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్ 20న 2023-24 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ. 16,511 కోట్ల నికర లాభాన్ని నమోదు చ...
యాప్ ఆధారిత క్యాబ్ సేవలను అందిస్తున్న ఓలా క్యాబ్స్ త్వరలో తన ఐపీఓగా రానుంది. ఓలా క్యాబ్స్ ఐపీఓ వచ్చే మూడు నెలల్లో వచ్చే తెలుస్తోంది. కంపెనీ ఐపీఓ ద్వ...
ఇండియన్ పీఎస్యూ (పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్) కంపెనీ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (IREDA) లిమిటెడ్ క్యూ4 ఫలితాలను 2024 శుక్రవార...
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) FY24 నాల్గవ త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. కంపెనీ నికర లాభం రూ. 11,392 కోట్ల నుంచి 9 శాతం పెరిగి రూ.12,434 కోట్లకు చేరింది. మార్చి ...
శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 793 పాయింట్ల నష్టపోయి 74,244 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 234 పాయింట్లు కోల్పోయి 22,5...
భారతి హెక్సాకామ్ శుక్రవారం స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది. ఐపీఓ ధర రూ. 570 కంటే ఎక్కువగా 32.4 శాతం ప్రీమియంతో రూ. 755 వద్ద లిస్టింగ్ అయింది. ఈ లిస్టింగ్ లాభ...