శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతోంది. ఉదయం 11 గంటల 2 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 717 పాయింట్ల పెరిగి 75866 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 233 పాయింట్లు వృద్ధి చెంది 23054 వద్ద ట్రేడవుతోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును ఆశించిన రీతిలో యథాతథంగా ఉంచింది. RBI గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (MPC) బెంచ్మార్క్ రెపో రేటును 4:2 మెజారిటీతో వరుసగా ఎనిమిది సారి యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. దీంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతోన్నాయి.
బీఎస్ఈ 30 ఇండెక్స్ లో విప్రో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, ఎల్అండ్ టీ, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, రిలయన్స్, ఏసియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్, నెస్లే ఇండియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, యాక్సెస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఎస్బీఐఎన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాల్లో ఉండగా.. మారుతీ నష్టాల్లో కొనసాగుతోంది.

HDFC AMC, జూలై 1, 2024 నుండి జూన్ 30, 2029 వరకు అమలులోకి వచ్చే మరో 5 సంవత్సరాల కాలానికి నవనీత్ మునోత్ను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తిరిగి నియమించింది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. రూ.11 లక్షల కోట్లు ఆవిరి.. సెన్సెక్స్ 1,800 పాయింట్లు డౌన్

వార్ దెబ్బకు కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు..

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!



Click it and Unblock the Notifications