హోం  » Topic

ఉల్లి న్యూస్

Onion: ఉల్లి ఎగుమతిపై మార్చి 31 వరకు నిషేధం పొడగింపు..!
భారత ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఆర్థిక సంవత్సరం చివరి వరకు పొడిగించింది. దేశీయ లభ్యతను పెంచాలని, ధరలను అదుపులో ఉంచాలని కేంద్రం ...

భారీగా పెరుగుతోన్న పప్పుల ధరలు.. కట్టడికి కేంద్రం చర్యలు..
సామాన్యులను భయపెట్టే విధంగా ధరలు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు ఉల్లి ధరలు భయపెట్టాయి. ఆ తర్వాత బియ్యం ధరలు కూడా పెరిగాయి. వెల్లుల్లి ధరలు కూడా పెరిగా...
Onion Price: రూ.25 లకే కిలో ఉల్లి..ఎక్కడంటే..!
దేశంలో ఉల్లి ధర భారీగా పెరుగుతోంది. 10 రోజుల క్రితం వరకు కేజీ రూ.30 నుంచి 40 పలికిన ఉల్లిగడ్డ.. తాజాగా కిలో రూ.100 లకు చేరింది. ఉల్లి ధర చూసిన జనం.. ఉల్లిగడ్డ కో...
Onion: ఉల్లి ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు.. బఫర్ స్టాక్ విడుదలకు నిర్ణయం..
ఇన్ని రోజులు టమాటా ధరలతో ఇబ్బందలు పడ్డ ప్రజలు.. ఇప్పుడు ఉల్లి ధరలతో భయపడుతున్నారు. ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతుండడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీ...
Onion: షాకివ్వనున్న ఉల్లి.. కిలో రూ.60 నుంచి 70 లకు పెరిగే అవకాశం.. !
టమాటా, క్యాప్సికం, అల్లం ధరలతో అల్లాడుతున్న ప్రజలకు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే కిలో టమాటా పలు ప్రాంతాల్లో రూ.300 పలుకుతోంది. ఇక క్యాప్సక కూడా ...
Onion Price: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. కిలో ఉల్లిగడ్డ 220 రూపాయలు..!
ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. కిలో ఉల్లి ఏకంగా రూ.220 లకు చేరింది. అయితే ఈ ఉల్లి ధర భారత్ లో కాదు పాకిస్థాన్ లో. పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభంతో ఆహార పదార...
కేంద్రం చర్యలు, రిటైల్ మార్కెట్లో తక్కువ ధరకే ఉల్లి ధర
ఉల్లి ధరలు గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు కాస్త తక్కువకు వస్తున్నాయి. ఈసారి ధరలు వినియోగదారులకు ఇబ్బందికరంగా మారాయి. ఉల్లి ధరలు తగ్గించేందుకు కేంద్రం...
జనవరి 1 నుండి ఓకే...: తగ్గుతోన్న ఉల్లి ధరలు, కేంద్రం కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతిదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొద్దినెలల క్రితం భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ...
ఉల్లి తర్వాత షాకిస్తోన్న వంట నూనె, ఏడాదిలో రూ.30 వరకు పెరుగుదల: ఏది ఎంత పెరిగిందంటే
ఎడిబుల్ ఆయిల్స్/వంట నూనె ధరలు పెరగడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. వేరుశనగ (గ్రౌండ్‌నట్), ఆవాలు(మస్టర్డ్), వనస్పతి, సోయాబీన్, పొద్దు తిరుగుడు (స...
ఏడాదిలో భారీగా పెరిగిన ఆలు, ఉల్లి: ధరలు తగ్గుతాయా, ప్రభుత్వం ఏం చేస్తోంది?
గత ఏడాది కాలంలో గోదుమ మినహా మిగతా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఈ కాలంలో అత్యధికంగా ఆలు ధరలు 92 శాతం, ఉల్లి ధరలు 44 శాతం పెరగడం గమనార్హం. కరోనా ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X