హోం  » Topic

Satya Nadella News in Telugu

భారత ఫిన్‌టెక్ గ్రోలో ఇన్వెస్ట్ చేసిన సత్య నాదెళ్ల, కంపెనీకి సలహాలు
మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ 'గ్రో'లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇన్వెస్ట్ చేశారు. కంపెనీకి సలహాలు కూడా ఇస్తారు. ఈ మే...

సత్య నాదెళ్ల కొత్త బిజినెస్: బెంగళూరు కంపెనీలో భారీ పెట్టుబడి
బెంగళూరు: సత్య నాదెళ్ల.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. టెక్ వరల్డ్‌ను శాసిస్తోన్న మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మన తెలుగువాడు. ఇప్ప...
ట్రంప్ ఒత్తిడి, మైక్రోసాఫ్ట్ వద్దకు టిక్‌టాక్: నా జీవితంలోనే వింత ఘటన.. సత్య నాదెళ్ల
టిక్‌టాక్ కొనుగోలుకు తాను చేసిన ప్రయత్నం తన జీవితంలోనే వింతైన ఘటనగా అభివర్ణించారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల. ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ య...
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్? అదే దారిలో అమెజాన్, గూగుల్
ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అతిపెద్ద డేటా సెంటర్‌ను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు...
మైక్రోసాఫ్ట్ అరుదైన ఘనత, 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్
ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన రెండో సంస్థగా ఈ అమెరికా కంపెనీ నిలిచ...
చైర్మన్‌గా... మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు అరుదైన అవకాశం
మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్లను సీఈవో కమ్ చైర్మన్‌గా నియమిస్తూ సంస్థ బోర్డ్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఒకే వ్యక్తి ...
సమాచార ప్రైవసీ చాలా ముఖ్యం: కేటీఆర్‌తో సత్ నాదెళ్ల, వర్క్ ఫ్రమ్ హోంపై ఏమన్నారంటే
సమాచార గోప్యత మానవాళి హక్కు అని, దీనిని కాపాడుకోవడానికి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన నిబంధనలు కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఏకరీతి ప్రమాణాలు ఉండాలని మైక్ర...
సోషల్ మీడియాపై సత్య నాదెళ్ళ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సోషల్ మీడియాపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సంస్థలు వివ...
ప్రభుత్వరంగ సంస్థలు బలంగా ఉండాలి, అప్పుడే బయటపడతాం: సత్య నాదెళ్ల
ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు చేతులు కలిపితే వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుత కరోనా సంక్షోభం నుండి బయటపడతాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ...
పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్: మైక్రోసాఫ్ట్ బంపరాఫర్, కండిషన్ అప్లై!
కరోనా మహమ్మారి నేపథ్యంలో వివిధ రంగాల్లోని కంపెనీలు ఉద్యోగులకు ఇంటి వద్ద నుండి పని చేసే అవకాశాన్ని కల్పించాయి. ప్రధానంగా ఐటీ కంపెనీలు 90 శాతం నుండి 95 ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X