హోం  » Topic

New Year News in Telugu

OYO: బంపర్ ఆఫర్ ప్రకటించిన ఒయో.. వాటిపై 60 శాతం తగ్గింపు..
గ్లోబల్ హాస్పిటాలిటీ టెక్నాలజీ కంపెనీ OYO భారతదేశంలోని ప్రయాణికుల కోసం ప్రత్యేక క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌తో అతిథుల...

Bank Holidays 2023: వచ్చే ఏడాది బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడంటే..!
ఈ నెలతో 2022 సంవత్సం ముగుస్తుంది. వచ్చే సంవత్సరం ఆర్థిక ప్రణాళిక వేసుకోండి. ఎక్కువగా బ్యాంకు వెళ్లే వారు బ్యాంకు సెలవులు తెలుసుకోండి. సాధారణంగా, జాతీయ ...
Alert: ఈరోజు నుండి ఇవి చెల్లవు.. మార్పులు ఇవే! ఐటీ రిటర్న్స్ షాక్, వీటిపై ఊరట
నేటి నుండి (ఏప్రిల్ 1, 2021) కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. దీంతో మన జీవన గమనంలో చాలా మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. బడ్జెట్‌లో ప్రకటించిన ప్ర...
రూ 5,500 బిల్లుకు రూ 1.45 లక్షల టిప్ ఇచ్చిన పెద్ద మనిషి: ఎక్కడో తెలుసా?
ప్రపంచమంతా ప్రతిరోజూ ఎదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. కానీ కొన్ని వింతలే అందరికీ తెలుస్తాయి. ఎందుకంటే ఆ వింతకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి. ఇలాం...
కొత్త సంవత్సరంలో ఏపీ-తెలంగాణలో లిక్కర్ సేల్స్ ఎంత పెరిగాయంటే?
హైదరాబాద్/అమరావతి: కొత్త సంవత్సరం అంటే యువతకు పట్టలేని ఆనందం. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుంచి జనవరి 1 వరకు కొత్త లోకంలో తేలియాడుతారు. అర్ధరాత్రి 12 గంటలక...
ఆర్ధిక మందగమనం ఎఫెక్ట్ : మహిళలు కొత్త ఏడాదిలో ఇలా చేయండి..
మరొక ఏడాది గడిచిపోయింది. ఎన్నో మంచి చెడు అనుభవాలు. కొన్ని ఆశలు నెరవేరవచ్చు.. మరికొన్ని నెరవేయకపోవచ్చు. నెరవేరని కోరికల కోసం మరింతగా శ్రమిస్తూ ముందడు...
పెరిగిన రైల్వే ఛార్జీలు, ఏ క్లాస్‌కు ఎంత పెరిగిందంటే? సబర్బన్ రైళ్లకు నో పెంపు
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరవేళ ఇండియన్ రైల్వేస్ ప్రయాణీకులకు షాకిచ్చింది. రైల్వే ఛార్జీలను స్వల్పంగా పెంచారు. అయితే ఈ ఛార్జీలు అతి స్వల్పంగా పెరిగాయ...
ఏపీ-తెలంగాణలలో ది గ్రేట్ 2020 ఆఫర్స్: రూ.11,000కే ఎల్ఈడీ టీవీ, హోమ్ థియేటర్!
ప్రముఖ రిటైల్ మొబైల్ విక్రయ సంస్థ celekt mobiles కొత్త ఏడాది (2020), సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ది గ్రేట్ 2020 పేరుతో నూతన సంవత్సరం, సంక...
డిసెంబర్ 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి, లేకపోతే ఇబ్బందే
డిసెంబర్ 31... మరో రెండు రోజులే మిగిలి వుంది. చాలా మంది కొత్త సంవత్సరం వస్తోంది.. దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా అన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ మూడు రోజుల...
వారికి నిర్మలా సీతారామన్ కొత్త ఏడాది గుడ్ న్యూస్, జనవరి 1 నుంచి ఈ ఛార్జీలు రద్దు
జనవరి 1, 2020 నుంచి మర్చంట్ డిస్కంట్ రేట్ (MDR) ఫీజును ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. ఫిబ్రవరి 1వ తేదీన బడ్...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X