హోం  » Topic

It Sector News in Telugu

టెక్కీలకు ఊరట: కరోనా.. ఉద్యోగులకు అదనంగా వేతనంతో కూడిన సెలవులు
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని వివిధ ఐటీ కంపెనీలు కోవిడ్ కేర్ సౌకర్యాలు విస్తరించడంతో పాట...

టెక్ మహీంద్రా అదుర్స్, రూ.30 డివిడెండ్: ఏప్రిల్ నుండి వేతన పెంపు
ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా జనవరి-మార్చి త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టింది. ఈ కాలానికి కంపెనీ రూ.9730 కోట్ల ఆదాయంపై రూ.1,081 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది...
Wipro Q4 Results: విప్రో అదుర్స్, ఆ మార్జిన్‌పై శాలరీ పెంపు ప్రభావం
దేశీయ ఐటీ దిగ్గజం విప్రో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో త్రైమాసిక ఫలితాలను గురువారం (ఏప్రిల్ 15) ప్రకటించింది. కరోనా క్లిష్టపరిస్థితుల్లోన...
infosys q4 2021: లాభాలు అదుర్స్, తుది డివిడెండ్ రూ.15
కరోనా సమయంలోను ఐటీ దిగ్గజాలు మంచి ఫలితాలను నమోదు చేస్తున్నాయి. ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి-మార్...
TCSలో 40,000 ఉద్యోగాలు! ఉద్యోగుల సంఖ్యలో త్వరలో సరికొత్త రికార్డ్
ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) 2021-22 ఆర్థిక సంవత్సరంలో 40,000 మందిని కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోనుంది. గత ఏడాది కూడా దాదాపు ఇంతేమంద...
TCS Q4 results: టీసీఎస్ ఫలితాలు అదుర్స్, 15% పెరిగిన నెట్ ప్రాఫిట్
ఐటీ సర్వీసెస్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఫలితాలు అదరగొట్టాయి. ఈ దేశీయ ఐటీ దిగ్గజం ఈ రోజు (ఏప్రిల్ 12, సోమవారం) 2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రై...
ట్రంప్ హెచ్1బీ వీసా నిషేధం, జోబిడెన్ కీలక నిర్ణయం!
హెచ్1బీ వీసా జారీ ప్రక్రియకు సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో హెచ్1బీ వీసాల జారీకి సంబంధించి ప్రాథమిక ఎలక్ట్రానిక్ రిజ...
2012 తర్వాత భారీగా నియామకాలు, విదేశాల నుండి ఆర్డర్స్ పెరుగుదల
ఐటీ కంపెనీల్లో నికర నియామకాలు FY22 పెరుగుతాయని వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. 2011-12 తర్వాత మొదటిసారి భారీగా పెరగనున్నట్లు బ్రోకరేజీ కంపెన...
బెంగళూరు, హైదరాబాద్‌లోనే ఐటీలో అత్యధిక వేతనాలు: జనవరిలో 39% పెరిగిన నియామకాలు
కరోనా ప్రభావం తక్కువగాపడిన రంగాల్లో ఐటీ ఉంది. ఈ రంగంలో లాక్ డౌన్ తర్వాత నుండి క్రమంగా నియామకాలు పెరుగుతున్నాయి. 2020 డిసెంబర్ నెలతో పోలిస్తే జనవరి 2021లో ...
FY21లో 1.38 లక్షల కొత్త ఉద్యోగాలు, ఐటీకి భారీ ఆర్డర్లు: వీటికి భవిష్యత్తు
మార్చి 31వ తేదీతో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి గాను భారత టెక్నాలజీ రంగం ఆదాయం 2.3 శాతం మేర వృద్ధిని నమోదు చేయవచ్చునని NASSCOM అంచనా వేస్తోంది. ఇప్పటికే ని...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X