బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీలకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) వేలం వేసింది. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తంలో ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియంకు రూ.792.11 కోట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ED రూ.13,109.17 కోట్ల విలువైన అసెట్స్ను బ్యాంకులకు అప్పగించింది.
పై ముగ్గురికి చెందిన రూ.9,371.17 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు, ప్రభుత్వానికి అప్పగించింది ఈడీ. వీరికి చెందిన రూ.18,170.02 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మాల్యా, చోక్సీ, నీరవ్ వల్ల బ్యాంకులకు జరిగిన నష్టంలో అటాచ్ చేసిన ఈ వాటా 80.45 శాతం. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(PMLA) కింద ఈడీ ఈ ఆస్తులను సీజ్ చేసింది.

వీరి ముగ్గురి నుండి బ్యాంకులు తీసుకున్న రుణాలను వసూలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. విజయ్ మాల్యా తన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కార్యకలాపాలు నిలిపివేసిన తర్వాత బ్యాంకులకు రూ.9000 కోట్లు చెల్లించవలసి ఉంది. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.14000 కోట్లకు పైగా బాకీ ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications