బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీలకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) వేలం వేసింది. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తంలో ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియంకు రూ.792.11 కోట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ED రూ.13,109.17 కోట్ల విలువైన అసెట్స్ను బ్యాంకులకు అప్పగించింది.
పై ముగ్గురికి చెందిన రూ.9,371.17 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు, ప్రభుత్వానికి అప్పగించింది ఈడీ. వీరికి చెందిన రూ.18,170.02 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మాల్యా, చోక్సీ, నీరవ్ వల్ల బ్యాంకులకు జరిగిన నష్టంలో అటాచ్ చేసిన ఈ వాటా 80.45 శాతం. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(PMLA) కింద ఈడీ ఈ ఆస్తులను సీజ్ చేసింది.

వీరి ముగ్గురి నుండి బ్యాంకులు తీసుకున్న రుణాలను వసూలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. విజయ్ మాల్యా తన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కార్యకలాపాలు నిలిపివేసిన తర్వాత బ్యాంకులకు రూ.9000 కోట్లు చెల్లించవలసి ఉంది. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.14000 కోట్లకు పైగా బాకీ ఉన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications