ముంబై: కరోనా మహమ్మారి నేపథ్యంలో పసిడి అక్రమ దిగుమతులు 2020లో 80 శాతం మేర తగ్గి 20 నుండి 25 టన్నులకు పరిమితమైనట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో పసిడిపై కస్టమ్స్ సుంకాన్ని 7.5 శాతాన్ని తగ్గించడంతో అక్రమరవాణా తగ్గుతుందని తన నివేదికలో WGC తెలిపింది. భారత పసిడి మార్కెట్ పైన బడ్జెట్ ప్రభావం పేరుతో WGC నివేదిక తయారు చేసింది.
2021లో విమాన రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతుండటం, కస్టమ్స్ కోత వల్ల 2021లోను అక్రమ పసిడి రవాణా తగ్గుతుందని తెలిపింది. బడ్జెట్కు ముందు బంగారంపై 16.26 శాతం పన్నులు ఉండగా, కొత్త పన్ను విధానం వల్ల 2.19 శాతం తగ్గి 14.07 శాతానికి చేరుకున్నాయి.

ఇదిలా ఉండగా 2021లో గోల్డ్ డిమాండ్ తిరిగి పుంజుకోవచ్చునని WGC పర్కొంది. దిగుమతి సుంకాలు తగ్గించడం డిమాండ్కు ఊతమిస్తాయని చెబుతున్నారు. భారత్ సంస్కరణలతో పుంజుకునేది కేవలం ఒక గోల్డ్ మార్కెట్ మాత్రమే కాదని, పరోక్షంగా వివిధ ప్రయోజనాలు కూడా ఉంటాయని తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold silver: బంగారం, వెండి ధరల్లో మళ్ళీ కదలిక.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..



Click it and Unblock the Notifications