భారత బ్యాంకులకు వేలకోట్లు కుచ్చుటోపీ పెట్టి లండన్లో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా అప్పగింతపై భారత ప్రభుత్వం.. సుప్రీం కోర్టుకు కీలక విషయాన్ని తెలిపింది. మాల్యా అప్పగింత కుదరదని బ్రిటన్ ప్రభుత్వం చెప్పినట్లు భారత అత్యున్నత న్యాయస్థానానికి వెల్లడించింది. రహస్య న్యాయపర చిక్కులు తొలగిపోయే వరకు భారత్కు అప్పగించలేమని బ్రిటన్ చెప్పిందని తెలిపింది.
జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట బ్రిటన్ తమకు పంపిన లేఖను కేంద్రం తరఫు న్యాయవాది చదివి వినిపించారు. అయితే తదుపరి న్యాయపరమైన అంశాలు పరిష్కారమయ్యే వరకు మాత్రమే అప్పగించడం కుదరదని బ్రిటన్ తెలిపింది. న్యాయపరమైన అంశాలు తేలాక అప్పగించే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే భారత ప్రభుత్వం ఈ మార్గంలో రప్పించే ప్రయత్నాలు చేస్తోంది.

సాధ్యమైనంత వేగంగా ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు ప్రయత్నిస్తామని బ్రిటన్ చెప్పినట్లు కేంద్రం తెలిపింది. అనంతరం మాల్యాను భారత్ రప్పించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అటార్నీ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకు వివరించారు. వాదనలు విన్న అనంతరం ఈ కేసు విచారణను మార్చి 15కు వాయిదా వేశారు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications