ప్రముఖ వాహన సేవల సంస్థ ఉబెర్ భారత్లో కొత్త మాస్క్ వెరిఫికేషన్ నిబంధనలు తీసుకు వచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా జనాలు సామాజిక దూరం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉబెర్ కొత్త భద్రతా నిబంధనలను ప్రవేశ పెట్టింది. మాస్క్ వెరిఫికేషన్ ఫీచర్ అనే విధానాన్ని ఈ రోజు నుండి భారత దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చింది. ఈ మేరకు ప్రకటన చేసింది. గతంలో మాస్క్ ధరించకుండా ఉబెర్లో ప్రయాణం చేసిన వారికి యాప్ ఆ సంగతిని గుర్తు చేస్తుంది.
అప్పుడు ఉబెర్ను తదుపరి రైడ్ కోసం బుక్ చేసుకునేవారు మాస్క్ ధరించి ఉన్న సెల్ఫీని పంపవలసి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఎవరైనా వినియోగదారుడు మాస్క్ ధరించినప్పుడు ఆ విషయాన్ని డ్రైవర్ తన యాప్లో నమోదు చేస్తాడు. ఆ సమాచారం ఆధారంగా ఇది పని చేస్తుంది.

ఇప్పటికే ఉబెర్ తమ డ్రైవర్లకు మేనెలలోనే మాస్క్ వెరిఫికేషన్ సెల్ఫీ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, గో ఆన్లైన్ చెక్ లిస్ట్, మాండేటరీ డ్రైవర్ ఎడ్యుకేషన్ అరౌండ్ కోవిడ్ 19, రైడర్లకు మాస్కులు తప్పనిసరి, డ్రైవర్లకు ప్రీ-ట్రిప్ మాస్క్ వెరిఫికేషన్ సెల్ఫీ వంటి రక్షణాత్మక చర్యలు ఇదివరకే చేపట్టింది.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications