దేశీయ అతిపెద్ద దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఐపీవోకు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు భారీ రిటర్న్స్ అందించింది. టాటా గ్రూప్కు ప్రధాన ఆదాయ వనరు టీసీఎస్. గత పదిహేడేళ్ల కాలంలో ఈ సంస్థ వాటాదారులకు 3,000 శాతానికి పైగా రిటర్న్స్ అందించింది. ఈ మేరకు టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. 2004లో కంపెనీ ఐపీఓలో భాగంగా ఒక్కో షేరు పైన రూ.850 పెట్టుబడిగా పెట్టి ఉంటే, ప్రస్తుతం ఆ పెట్టుబడి విలువ రూ.28,000కు చేరుకుంది.
ఈ మేరకు టీసీఎస్ వాటాదారుల 26వ వార్షిక సమావేశం(AGM)లో మాట్లాడుతూ ప్రస్తావించారు. అంతేకాదు, గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో కంపెనీ తన నగదు నిల్వల్లో 95 శాతాన్ని వాటాదారులకు పంచినట్లు చెప్పారు. బైబ్యాక్, డివిడెండ్స్ రూపంలో మొత్తం రూ.33,873 కోట్లు షేర్ హోల్డర్లకు చెల్లించినట్లు తెలిపారు.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తమ కంపెనీ నిరంతరం కొత్త సేవలు అందిస్తోందని చంద్రశేఖరన్ అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల్లో 25.9 శాతం పురోగతిని నమోదు చేసింది. ప్రతి షేర్ పైన రూ.38 డివిడెండ్ చెల్లిస్తున్నట్లు చెప్పారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications