విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సూపర్ ఆఫర్ ప్రకటించిన స్పైస్జెట్.. ప్రయాణం పండగే..
SpiceJet: అసలే ఈ రోజుల్లో ఇంధన ధరల పెరుగుదల కారణంగా ప్రయాణ ఖర్చులు ఆకాశాన్ని అంటాయి. అనేక మందికి ఇవి మోయలేని భారంగా మారాయి. ఇలాంటి సమయంలో విమానయాన సంస్థ స్పైస్జెట్ విమానయాన తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్తో ముందుకొచ్చింది. కంపెనీ యాడ్-ఆన్ సర్వీసెస్ పై 25 శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30, 2022 వరకు చెల్లుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ఈ ఆఫర్ SpiceMAX, Seat, Priority Check In, Preferred Bag Out వంటి యాడ్-ఆన్ ఉత్పత్తులపై అందుబాటులో ఉంటుంది. కంపెనీ వెబ్సైట్ ద్వారా చేసే ఆన్లైన్ బుకింగ్లతో పాటు యాడ్-ఆన్ సేవలను కొనుగోలు చేయడానికి మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఈ ఆఫర్ వన్ వే, రౌండ్ ట్రిప్ బుకింగ్ లపై అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ను మరే ఇతర స్కీమ్తో కలపడం సాధ్యం కాదని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ
ఆఫర్
కోడ్
వాడండి..
విమాన
ప్రయాణికులు
ఈ
ఆఫర్ను
సద్వినియోగం
చేసుకోవడానికి..
బుకింగ్
చేసేటప్పుడు
ప్రోమో
కోడ్
ADDON25ని
ఉపయోగించుకోవాలని
స్పైస్జెట్
తెలిపింది.
దీని
కింద
బుకింగ్
సమయంలో
మాత్రమే
కొనుగోలు
చేసే
యాడ్-ఆన్
సేవలపై
25%
తగ్గింపు
అందుబాటులో
ఉంటుంది.
దేశీయ,
అంతర్జాతీయ
విమానాల్లో
ఈ
ఆఫర్ను
పొందవచ్చు.
ఈ
ఆఫర్ను
ఎప్పుడైనా
సవరించే,
రద్దు
చేసే
లేదా
ఉపసంహరించుకునే
హక్కు
తమకు
ఉందని
కంపెనీ
పేర్కొంది.
ఛార్జీలు
పెరిగినా..
ప్రయాణికులు
పెరిగారు..
క్రూడ్
ఆయిల్
కారణంగా
ఇటీవల
విమాన
ప్రయాణీకుల
విమాన
టిక్కెట్
ధరలు
ఐదు
రెట్లు
పెరిగాయి
.
అయినప్పటికీ..
దేశీయ
ప్రయాణీకుల
సంఖ్య
గణనీయంగా
పెరిగింది.
మే
నెలలో
విమాన
ట్రాఫిక్
ఐదు
రెట్లు
పెరిగింది.
డైరెక్టరేట్
జనరల్
ఆఫ్
సివిల్
ఏవియేషన్
(DGCA)
డేటా
ప్రకారం..
మే
2021లో
దేశీయ
విమాన
ప్రయాణికుల
సంఖ్య
21
లక్షలు
మాత్రమే.
అది
ఈ
ఏడాది
మేలో
1.20
కోట్లకు
చేరుకుంది.
అంటే..
గతేడాదితో
పోలిస్తే
దేశీయ
విమాన
ప్రయాణికుల
సంఖ్య
దాదాపు
ఐదు
రెట్లు
పెరిగింది.