దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమై భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 53,000 పాయింట్లకు దాదాపు వంద పాయింట్ల దూరంలో నిలిచింది. ఓ సమయంలో ఈ మార్కును తాకే విధంగా దూసుకెళ్లినప్పటికీ, 20 పాయింట్ల సమీపంలో కిందకు దిగి వచ్చింది. ఐటీ, టెక్నాలజీ, మెటల్ పారిశ్రామిక రంగాల నుండి మద్దతు లభించింది. దీంతో సూచీలు క్రమంగా పైకి ఎగిశాయి.
సెన్సెక్స్ 52,801.44 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,978.58 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,611.97 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,808.70 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,877.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,764.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 134.32 (0.25%) పాయింట్లు లాభపడి 52,904.05 వద్ద, నిఫ్టీ 41.60 (0.26%) పాయింట్లు లాభపడి 15,853.95 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, లార్సన్ ఉన్నాయి. నేటి టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్, HUL, నెస్ట్లే ఉన్నాయి.
More From GoodReturns

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications