ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇద్దరు ఇన్ఫోసిస్ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నది మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI). క్యాపిటల్ మార్కెటింగ్ నుండి ఆ ఇద్దరు ఉద్యోగులను బ్యాన్ చేసింది. ఇందుకు సంబంధించి అంతర్గత విచారణ జరుపుతున్నట్లు ఇన్ఫోసిస్ కూడా ప్రకటించింది.
ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో పలువురిపై సెబి నిషేధం విధించింది. అలాగే, వీరికి రూ.3.06 కోట్ల జరిమానా విధించింది. ఇన్ఫోసిస్కు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటీవ్లతో పాటు మరో 6గురు వ్యాపారం చేయకుండా సెబీ నిషేధించింది. గత ఏడాది ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ వెలుగు చూసింది.

ఈ కేసులో సీనియర్ కార్పొరేట్ కౌన్సిల్ ఆఫ్ ఇన్ఫోసిస్ ప్రన్షు భూత్రా, సీనియర్ ప్రిన్సిపల్ కార్పొరేట్ అకౌంటింగ్ గ్రూప్ సుబ్రమణియన్లను, మరో ఆరుగురిని స్టాక్ బయ్యింగ్, కొనుగోలును నిషేధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇది అమలులో ఉంటుంది. గత ఏడాది ఇన్ఫోసిస్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరిపినట్లు సెబీ తెలిపింది. ఈ దర్యాప్తులో ఉద్యోగులు ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడినట్లు గుర్తించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications