నిరర్థక ఆస్తుల (NPA) వసూలు చేసేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా తాకట్టుకింద పెట్టిన ఆస్తులను విక్రయించేందుకు సిద్ధమయ్యాయి. ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా రూ.2,836 కోట్ల విలువైన NPAలు విక్రయించనున్నట్లు ప్రకటించాయి.
ఇందులో SBIకి సంబంధించి రూ.1,554.87 కోట్ల విలువైన 3 ఆస్తులు ఉండగా, యూనియన్ బ్యాంకుకు చెందిన రూ.1,280.87 కోట్ల విలువైన 11 ఆస్తులు ఉన్నాయి. అన్ని రకాల ఆస్తులకు ఈ-వేలం నిర్వహించనున్నారు.

SBI విక్రయించనున్న వాటిలో రోహిత్ ఫెర్రో టెక్ బకాయిపడిన రూ.1,313.67 కోట్ల రుణాలు, ఇంపెక్స్ ఫెర్రో టెక్ రూ.200.67 కోట్ల రుణాలకు చెందిన ఆస్తులు ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు కోల్కతా కేంద్రస్థానంగా ఉన్న ఎస్కేపీ గ్రూప్ ఆధ్వర్యంలోనివి.
అవని ప్రాజెక్ట్స్ అండ్ ఇన్ప్రా రూ.40.53 కోట్ల రుణ బకాయిలు కూడా ఉన్నాయి. యూనియన్ బ్యాంకు వేలానికి ఉంచిన వాటిల్లో జీవీకే పవర్ గోయిండ్వాల్ సాహెబ్ రూ.444 కోట్లు, రాజమండ్రి గోదావరి బ్రిడ్జి రూ.153 కోట్లు ఉన్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications