నిరర్థక ఆస్తుల (NPA) వసూలు చేసేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా తాకట్టుకింద పెట్టిన ఆస్తులను విక్రయించేందుకు సిద్ధమయ్యాయి. ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా రూ.2,836 కోట్ల విలువైన NPAలు విక్రయించనున్నట్లు ప్రకటించాయి.
ఇందులో SBIకి సంబంధించి రూ.1,554.87 కోట్ల విలువైన 3 ఆస్తులు ఉండగా, యూనియన్ బ్యాంకుకు చెందిన రూ.1,280.87 కోట్ల విలువైన 11 ఆస్తులు ఉన్నాయి. అన్ని రకాల ఆస్తులకు ఈ-వేలం నిర్వహించనున్నారు.

SBI విక్రయించనున్న వాటిలో రోహిత్ ఫెర్రో టెక్ బకాయిపడిన రూ.1,313.67 కోట్ల రుణాలు, ఇంపెక్స్ ఫెర్రో టెక్ రూ.200.67 కోట్ల రుణాలకు చెందిన ఆస్తులు ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు కోల్కతా కేంద్రస్థానంగా ఉన్న ఎస్కేపీ గ్రూప్ ఆధ్వర్యంలోనివి.
అవని ప్రాజెక్ట్స్ అండ్ ఇన్ప్రా రూ.40.53 కోట్ల రుణ బకాయిలు కూడా ఉన్నాయి. యూనియన్ బ్యాంకు వేలానికి ఉంచిన వాటిల్లో జీవీకే పవర్ గోయిండ్వాల్ సాహెబ్ రూ.444 కోట్లు, రాజమండ్రి గోదావరి బ్రిడ్జి రూ.153 కోట్లు ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications