స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సేవలు మూడు రోజుల పాటు పని చేయవని బ్యాంకు వెల్లడించింది. నేటి నుండి వరుసగా మూడు రోజులు అంటే మే 21, 22, 23 తేదీల్లో మెయింటెనెన్స్ కారణంగా ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది.
మే 21వ తేదీ గం.22.45 నుండి మే 22 గం.1.15 వరకు, అలాగే మే 23వ తేదీ గం.2.40 నుండి గం.6.10 వరకు సేవలు అందుబాటులో ఉండవని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, కరోనా ఆంక్షల నేపథ్యంలో బ్యాంకింగ్ పని వేళల్లో మార్పులు చేసింది. ప్రస్తుతం బ్యాంకులు ఉదయం గం.10 నుండి మధ్యాహ్నం గం.2 వరకు పని చేస్తున్నాయి. మే 31వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుంది.

దేశవ్యాప్తంగా ప్రతిరోజు లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత వారం వరకు రోజుకు మూడు నుండి నాలుగు లక్షల కొత్త కేసులు నమోదుకాగా, ఇప్పుడు ఆ దిగువకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. దేశంలో పలు ప్రాంతాల్లో కరోనా లాక్ డౌన్, కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications