ఇండియన్ కంపెనీల విదేశీ రుణాలు 45 శాతం పడిపోయాయి
వివిధ భారతీయ కంపెనీలు విదేశాల నుంచి తీసుకునే అప్పులు 2018 డిసెంబర్తో పోలిస్తే 2019 డిసెంబర్ నెలకు 45 శాతం మేర తగ్గి, 2.09 బిలియన్ డాలర్లకు తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. 2018 డిసెంబర్ నెలలో భారతీయ కంపెనీలు 3.81 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించాయి. ఇందులో 37 మిలియన్లు మసాలా బాండ్స్ ద్వారా సేకరించారు.
2019 డిసెంబర్లో ఆటోమేటిక్ రూట్ ఆఫ్ ఎక్స్టర్నల్ కమర్శియల్ బారోయింగ్(ECB) ద్వారా 1.2 బిలియన్ డాలర్లు సేకరించారు. 55.98 మిలియన్ డాలర్లు రూపీ డినామినేటెడ్ బాండ్స్ లేదా మసాలా బాండ్స్ ద్వారా సమీకరించారు.

ఆర్ఈసీ లిమిటెడ్ అప్రూవల్ మార్గంలో 500 మిలియన్ డాలర్లు, పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా 250 మిలియన్ డాలర్లు కూడా సమీకరించారు. ఓవర్సీస్లో మసాలా బాండ్స్ ద్వారా కేవలం చోళమండలం మాత్రమే 55.98 మిలియన్ డాలర్లు సేకరించింది.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..



Click it and Unblock the Notifications