ఈ ఏడాది ఆఫీస్ స్పేస్కు డిమాండ్ కనిపించడం లేదు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆఫీసులకు వినియోగించే భవనాల్లో రెంట్స్ పడిపోయాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బెంగళూరులో అత్యధికంగా 8 శాతం, ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో అత్యల్పంగా 1 శాతం రెంటల్స్ తగ్గాయి. ముంబైలో ఆఫీస్ స్పేస్ రెంటల్స్ ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 6.2 శాతం తగ్గినట్టు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో కొంత అనిశ్చితి నెలకొన్నప్పటికీ పన్నెండు నెలల్లో ఈ మూడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ రెంటల్స్ స్థిరంగా ఉండే అవకాశముందని అంచనా వేసింది. సెకండ్ వేవ్ కారణంగా అమలవుతున్న స్థానిక లాక్ డౌన్లతో ఇప్పటికే ఆఫీస్ స్పేస్ తీసుకున్న సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించలేకపోతున్నాయని తెలిపింది. కాగా ఆఫీస్ స్పేస్ రెంటల్ పరిస్థితి మరో సంవత్సరం పాటు ఇలాగే ఉండవచ్చునని అంచనా.

అయితే ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్కు ఢోకా లేదని సీబీఆర్ఈ తెలిపింది. ఇప్పటికే పలు కంపెనీలు ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ కోసం 3.6 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాలను లీజు లేదా రెంటుకు తీసుకున్నాయి.
More From GoodReturns

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్లో పెరిగిన డిమాండ్!

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications